క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలం పారుపల్లి గ్రామంలో మంగళవారం రోజున తెలంగాణ జాతిపీతా తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం సందర్భంగా పారుపల్లి బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేకు కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు లగ్గాని రంగయ్య,మాజీ సర్పంచ్ లగ్గాని రమేష్,మాజీ వైస్ ఎంపిపి బూడిద రాములు,బిజ్జాల సోమరాజయ్య,బొడ్డు నరసయ్య, కంసాని రాంరెడ్డి,దయ్యాల కృష్ణమూర్తి,తవిటి మల్లారెడ్డి, లగ్గాని కృష్ణమూర్తి,దయ్యాల విక్రమ్,పట్టూరి వీర సోమయ్య, చింతల కొమురయ్య,జిల్లపెల్లి ఐలయ్య,పట్టురి వీరాసోమయ్య, చెవ్వా ఉప్పలయ్య,చెవ్వా వెంకటయ్య,దయ్యలా బీరయ్య, కొంకణం మహేష్,చెవ్వా చెంద్రయ్య,కొసని మహేష్,కొసని నర్సయ్య,చింతల సోమరాజు, పోలేపాక కుమార్,తదితరులు పాల్గొన్నారు.
శివాజీ మహారాజ్ జయంతిని శాంతియుతంగా నిర్వహించాలి
అల్లు అర్జున్ అంటే నాకు పిచ్చి : హార్దిక్ పాండ్యా
