Friday, March 13, 2026
Homeతెలంగాణకాంగ్రెస్ కార్యకర్త అశోక్ ను పరామర్శించిన బిజెపి నాయకులు

కాంగ్రెస్ కార్యకర్త అశోక్ ను పరామర్శించిన బిజెపి నాయకులు

క్రైమ్ మిర్రర్ ,వేములపల్లి:- నల్గొండ జిల్లా వేములపల్లి మండలం పరిధిలోని ఆమనగల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గౌరోజు అశోక్ ఇటీవల అనారోగ్యానికి గురై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామ ప్రజలు,సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న బిజెపి నాయకులు పేరబోయిన సైదులు, మానుపూరి పురుషోత్తం,షేక్ జానీ ఆస్పత్రికి చేరుకొని అశోక్ ను పరామర్శించారు. అనంతరం డాక్టర్లను కలిసి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అశోక్…ఆరోగ్య యోగక్షేమాలు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.

రుచి ఫుడ్ కోర్టును ప్రారంభించిన రాచాల

ఎయిర్ హోస్టెస్‌ పై పైలట్ అత్యాచారం, పరారీలో నిందితుడు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments