-
తెలంగాణ
తుక్కుగూడలో పేకాట స్థావరం పై ఎస్ ఓ టి పోలీసుల దాడులు
మహేశ్వరం, క్రైమ్ మిర్రర్:- రంగారెడ్డి జిల్లా, తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం సాయంత్రం విశ్వాసనియ సమాచరంతో దేవేంద్ర విద్యాలయం సమీపంలో ఉన్న లక్ష్మీ లాడ్జ్ లో పేకాట…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
రాహుల్ కు దూరంగా.. NDA కి సానుకూలంగా.. చివరికి జగన్ ఎటువైపు?
క్రైమ్ మిర్రర్, అమరావతి:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏ కూటమి వైపు అండగా నిలబడుతున్నారో.. అనేది అర్థం కావడం లేదు. ఓట్ల…
Read More » -
తెలంగాణ
కాంగ్రెస్ పాలనలోనే క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది : కేటీఆర్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- మన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏం జరుగుతుందో తెలియట్లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడైతే…
Read More » -
తెలంగాణ
మరో వారంలో పండుగ.. విగ్రహాల తరలింపు క్రమంలో కరెంట్ షాక్ కు ముగ్గురు బలి!
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- హిందువుల అతిపెద్ద పండుగలలో వినాయక చవితి ఒకటి. ఈ వినాయక చవితి దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాయి.…
Read More » -
జాతీయం
రెండు నెలల వరకు భారీగా సేల్స్ డౌన్!.. భారీగా నష్టాలు, ఎందుకో తెలుసా?
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా భారతదేశ ప్రజలకు జీఎస్టీ కి సంబంధించి శుభవార్త తెలిపిన విషయం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి పై సెటైర్లు వేస్తున్న వైసీపీ నాయకులు.. మొన్న అంబటి.. నేడు కేతిరెడ్డి!
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై కొంతమంది వైసీపీ నాయకులు విపరీతంగా సెటైర్లు వేస్తున్నారు. మొన్న అంబటి రాంబాబు అమరావతిలో పడుతున్న…
Read More » -
తెలంగాణ
సిద్దిపేటలో విషాదం.. కరెంట్ షాక్కు తండ్రి కొడుకులు మృతి
క్రైమ్ మిర్రర్, సిద్ధిపేట:- సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సందులాపూర్ గ్రామానికి చెందిన రైతు గజేందర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేందర్ రెడ్డి కరెంట్ షాక్కు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీ ఎంపీలపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం
విశాఖపట్నం,క్రైమ్ మిర్రర్:- విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖ స్టీల్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీ మహిళలకు షాకింగ్ న్యూస్.. ఇక్కడ నో ఫ్రీ బస్?
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ఇదొక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. తిరుపతి నుంచి తిరుమల కు వెళ్లేటువంటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత…
Read More » -
తెలంగాణ
నిజంసాగర్ ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తివేత!..
కామారెడ్డి, క్రైమ్ మిర్రర్ :- కామారెడ్డి జిల్లా వరద ప్రధాయిని అయిన నిజంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుండి నీటి వరద పోటెత్తడంతో ప్రాజెక్టు అధికారులు దిగువన…
Read More »