-
తెలంగాణ
నేడు పండుగ రోజు.. సత్ప్రవర్తన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 213 మంది ఖైదీల విడుదల!!
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని పలువురు ఖైదీలకు నేడు పండుగ రోజు. సత్ప్రవర్తన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఖైదీలను విడుదల…
Read More » -
తెలంగాణ
సెక్రటేరియట్లో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీ.. ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి !!
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ అండ్ బీ సెక్షన్లో తనిఖీలు చేశారు. సెక్రటేరియట్లో ఉద్యోగుల పనితీరు గురించి తెలుసుకోడానికి…
Read More » -
తెలంగాణ
మియాపూర్లో దారుణం.. యువతిపై ఇద్దరు అత్యాచారయత్నం, కేసు నమోదు!!
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ ప్రతినిధి : మహిళల కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. పోలీసులు కఠిన చర్యలు చేపట్టినా.. దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మియాపూర్…
Read More » -
జాతీయం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. మరోసారి ఎమ్మెల్సీ కవితకు కస్టడీ పొడగింపు!!
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి…
Read More » -
తెలంగాణ
నేడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్న కేకే.. కాంగ్రెస్ పార్టీలో చేరిక!!
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నేటి మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ రోజు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే…
Read More » -
తెలంగాణ
ఇండ్లకు 24 గంటలు తాగునీటి సరఫరా.. దేశంలో తొలి నగరంగా రికార్డ్
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజంతా మంచి నీళ్లను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, నగర మేయర్…
Read More » -
తెలంగాణ
కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ కసరత్తు.. ఎవరికి అవకాశం దక్కనుంది..??
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ లో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. జూలై 4 మంత్రి వర్గ పునర్వవస్థీకరణకు హైకమాండ్ గ్రీన్…
Read More » -
క్రైమ్
భార్యను ముక్కలుగా నరికి.. కాల్చి.. పొడిగా చేసిన భర్త,, హైదరాబాద్ లో కిరాతకం
హైదరాబాద్ మీర్ పేట జిల్లెలగూడలో కిరాతక ఘటన జరిగింది. అతికిరాతకంగా భార్యను హత్య చేశాడు భర్త గురుమూర్తి. హత్య చేసి డెడ్ బాడీని కుక్కర్ లో ఉడక…
Read More » -
క్రైమ్
ప్రయాణికులను ఢీకొట్టిన రైలు.. 20 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రయాణికులను రైలు ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో పుష్పక్ ఎక్స్ప్రెస్…
Read More » -
క్రైమ్
విమాన ప్రయాణికురాలి లోదుస్తుల్లో మూడు లైటర్లు
శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం రేగింది. హైదరాబాద్ నుండి ముంబై వెళుతున్న ప్రయాణికురాలి వద్ద మూడు లైటర్లను స్వాధీనం చేసుకున్నారు సిఐఎస్ఎఫ్, ఇంటెలిజెన్స్ అధికారులు. మహిళ లైటర్లను లోదుస్తిలో…
Read More »