-
జాతీయం
ఢిల్లీ అసెంబ్లీలో గందరగోళం-12 మంది ఆప్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఢిల్లీ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. గవర్నర్ ప్రసంగిస్తుండగా… ఆప్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో 12 మంది ఆప్ ఎమ్మెల్యేలను…
Read More » -
క్రైమ్
వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు – మరో 14 రోజులు జైల్లోనే
వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ను పొడిగించింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు. గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన…
Read More » -
క్రైమ్
300 మంది చిన్నారులపై అత్యాచారం – జంతువులనూ వదలని మాజీ సర్జన్
వైద్య వృత్తి చాల పవిత్రమైనది. రోగుల ప్రాణాలు నిలబెట్టే వైద్యుడిని దేవుడిగా భావిస్తుంటారు. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉన్న వ్యక్తి… పైశాచికంగా ప్రవర్తించాడు. తన దగ్గరకు వచ్చే…
Read More » -
జాతీయం
సాయంత్రం 4గంటల వరకే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం – ఈనెల 27న పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ఈ సాయంత్రంతో తెర పడుతుంది. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా… వచ్చే నెల 3వ తేదీన ఓట్లు లెక్కిస్తారు.…
Read More » -
తెలంగాణ
డాన్ బోస్కో జూనియర్ కాలేజీలో మరియన్ మంత్ క్రీడా పోటీలు
చండూరు, క్రైమ్ మిర్రర్: చండూర్ మున్సిపాలిటీ లోని డాన్ బోస్కో జూనియర్ కాలేజీ లో మరియన్ మంత్ క్రీడా పోటీలను కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ రాజేశ్ మంగళవారం …
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అన్నమయ్య జిల్లా గుండాలకోనలో ఏనుగుల బీభత్సం – ముగ్గురు మృతి
అన్నమయ్య జిల్లా గుండాల కోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. శివరాత్రి జాగరణ కోసం గుండాల కోన శివాలయానికి వెళ్తున్న భక్తులను తొక్కి చంపాయి. ఏనుగుల దాడిలో ముగ్గురు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
జగన్.. ఇదేనా మీ సాంప్రదాయం- వైసీపీ తీరుపై ఏపీ స్పీకర్ ఫైర్
అసెంబ్లీలో వైసీపీ తీరును తప్పుబట్టారు ఏపీ స్పీకర్. ఇదేం సాంప్రదాయం అంటూ మండిపడ్డారు. నిన్న శాసనసభలో పోడియంను చుట్టుముట్టడం… పేపర్లు చింపి విసరడం ఏంటని ఫైరయ్యారు. సీఎంగా…
Read More » -
తెలంగాణ
తెలంగాణలోని అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క…
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : తెలంగాణలోని అంగన్వాడీలకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మంగళవారం గుడ్ న్యూస్ చెప్పారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్ – గవర్నర్ ప్రసంగంపై నిరసన-ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదటిరోజు వాడీవేడిగా జరిగాయి. వైసీపీ సభకు రావడమే కాదు… ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేసింది. వైసీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించి……
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ పాలనలో రాష్ట్రం నష్టపోయింది .. స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నాం.. గవర్నర్ ప్రసంగంలో కీలక అంశాలు ఇవే.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలిసారి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ…
Read More »