-
తెలంగాణ
ముఖ్యమంత్రి సన్నిహితున్ని…మున్సిపల్ శాఖపై ప్రైవేటు వ్యక్తి పెత్తనం.!
హెచ్ఎండీఏ, పట్టణాభివృద్ధి విభాగాల్లో కీలక ఫైళ్లపై ‘అజ్ఞాత వ్యక్తి’ ఆదేశాలు హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ : మున్సిపల్ శాఖలో ఓ ప్రైవేటు వ్యక్తి పెత్తనం చెలాయిస్తున్నాడనే ఆరోపణలు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్..!
అమరావతి బ్యూరో, క్రైమ్ మిర్రర్ : మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేరళలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో ఆయన పై…
Read More » -
తెలంగాణ
వీరన్నగుట్ట పార్కు అభివృద్ధికి జక్కిడి రఘువీర్ రెడ్డి సహాయం
30 వేల రూపాయల స్వంత నిధులతో పార్కు అభివృద్ధికి ముందడుగు ఎల్బీనగర్, మే 25 (క్రైమ్ మిర్రర్ ప్రతినిధి): మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వీరన్నగుట్ట కాలనీ అభివృద్ధి…
Read More » -
క్రైమ్
సిరాజ్ ఉగ్ర లింకులపై దర్యాప్తు వేగం
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్ నగరంలో అనుమానాస్పదంగా మకాం వేసిన సిరాజ్ అనే వ్యక్తి ఉగ్రవాద అనుబంధాలపై విచారణ కొనసాగుతోంది. గత ఏడు సంవత్సరాలుగా సిరాజ్…
Read More » -
తెలంగాణ
ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలతో విస్తృత సమావేశం
ఎల్బీనగర్, క్రైమ్ మిర్రర్ : ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈరోజు ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి టీపీసీసీ ప్రచార…
Read More » -
తెలంగాణ
“ఓపరేషన్ సింధూర్” సైనిక శక్తికి మద్దతుగా తిరంగ ర్యాలీ
క్రైమ్ మిర్రర్, ఎల్బీనగర్ : దేశ భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేసిన భారత జవాన్లకు సంఘీభావంగా, “సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ” ఆధ్వర్యంలో…
Read More » -
తెలంగాణ
మళ్లీ కరోనా పంజా విసురుతోంది – అప్రమత్తమైన వైద్య శాఖ
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ తలెత్తుతున్న నేపథ్యంలో వైద్య శాఖ సున్నితంగా స్పందిస్తోంది. ప్రజల్లో ఆందోళన అవసరం లేదని తెలిపినప్పటికీ, జాగ్రత్త…
Read More » -
జాతీయం
అవమానానికి శరణు తీసుకున్న అందాల రాణి – పోటీని మధ్యలోనే విడిచిన మిస్ ఇంగ్లాండ్
హైదరాబాద్లో జరుగుతున్న అంతర్జాతీయ అందాల పోటీలో ఓ వివాదం ఉత్కంఠ కలిగిస్తోంది. మిస్ వరల్డ్ 2025 పోటీలో పాల్గొనడానికి వచ్చిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ, నిర్వహణ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఉరవకొండ వైసీపీలో అంతర్గత పోరు – ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ
ఉరవకొండ.. అనంతపురం జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఈ సెగ్మెంట్లో పట్టు కోసం వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు. ఆధిపత్య…
Read More » -
తెలంగాణ
భూముల కోసం బలవంతపు అరెస్టులా?
ఇది ప్రజాస్వామ్య పాలననా…? ప్రభుత్వ అవగాహన సదస్సు అంటే భూములు కోల్పోతున్న రైతుల గొంతుక నొక్కడమా? మీడియా స్వేచ్ఛను కూడా కొట్టి వేయడమా? నాగర్కర్నూల్, (క్రైమ్ మిర్రర్):…
Read More »








