-
రాజకీయం
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు – కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసంతృప్తి
కేబినెట్ విస్తరణ లేదు.. నామినేటెడ్ పదవుల భర్తీ ఊసేలేదు. పదవుల కోసం ఎదురుచూసి.. చూసి.. కళ్లు కాయలు కాస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్న దాటుతోంది. ఇప్పుడు కాకపోతే…
Read More » -
జాతీయం
రాజ్యసభకు కమల్ హాసన్ – విజయ్కు చెక్ పెట్టేందుకేనా..?
తమిళనాడు రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది. తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, నటుడు విజయ్కు చెక్ పెట్టేందుకు డీఎంకే పావులు కదుపుతోంది. కమల్ హాసన్ ద్వారా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కాకాణిది కూడా వంశీ గతేనా- జైల్లోకి వెళ్లిన ఆయన బయటకు వచ్చేదెప్పుడో…?
వల్లభనేని వంశీ జైల్లోకి వెళ్లి కొన్ని నెలలైంది. బయటకు వచ్చే దారి కనిపించడం లేదు. ఆరోగ్యం బాగోలేదు మొర్రో అంటున్నా.. పట్టించుకునే నాధుడే లేడు. ఇప్పుడు కాకాణిది…
Read More » -
తెలంగాణ
రాస్తారోకో – ధాన్యం కొనుగోలుపై రైతుల ఆందోళన
తడిసిన ధాన్యాన్ని కొనాలి… లేకపోతే పోరాటం ఉధృతం చేస్తాం – బోధన రైతులు హెచ్చరిక సూర్యాపేట, క్రైమ్ మిర్రర్ : జిల్లాలోని బొల్లంపల్లి వద్ద 365 జాతీయ…
Read More » -
తెలంగాణ
దళారులను నమ్మి మోసపోవద్దు రైతులు..ఏఈవో నరసింహ గౌడ్
మునుగోడు, క్రైమ్ మిర్రర్: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, అధీకృత డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని ఏఈవో మాధగోని నరసింహ గౌడ్ సూచించారు. మునుగోడు మండలంలోని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కారు ప్రమాదంలో గాయపడ్డ వైయస్ఆర్సీపీ నేత కొండా రాజీవ్
తిరుపతి, క్రైమ్ మిర్రర్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అరుణాచలం నుంచి తిరిగి వస్తుండగా ఆయన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
దువ్వాడ వాణి ట్విస్ట్… దివ్వెల మాధురి మైండ్ బ్లాక్!
శ్రీకాకుళం, క్రైమ్ మిర్రర్: “ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది” అనే సామెత ఉత్తరాంధ్రలో ఎంత బాగా సరిగ్గా ఉపయోగిస్తారో, దాని అర్ధాన్ని ప్రత్యక్షంగా చవిచూస్తున్నట్లున్నారు టెక్కలి ఎమ్మెల్సీ…
Read More » -
క్రైమ్
యాదగిరిగుట్ట కొండపై చింతపండు దొంగతనం…
యాదగిరిగుట్ట, క్రైమ్ మిర్రర్: పవిత్ర యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై దారుణమైన దొంగతన ఘటన వెలుగులోకి వచ్చింది. కొండపైన ఉన్న గోదాం నుండి 10 బస్తాల చింతపండును…
Read More » -
తెలంగాణ
ఎంపిడిఓ వేధింపులు మానుకోవాలి – కార్యదర్శుల తరఫున సీపీఐ, రైతు సంఘం డిమాండ్
మునుగోడు, క్రైమ్ మిర్రర్: మునుగోడు మండలంలో పనిచేస్తున్న గ్రామ కార్యదర్శులపై ఇంచార్జీ ఎంపిడిఓ విజయభాస్కర్ వేధింపులు మానుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోలుగురి నరసింహ, రైతుసంఘం…
Read More » -
తెలంగాణ
గాడినపడని కాంగ్రెస్ పాలన – 18 నెలల తరువాతా ప్రజల్లో నిరాశ
హైదరాబాద్, మే 27 (క్రైమ్ మిర్రర్): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా, పాలన గాడిన పడలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి…
Read More »








