-
క్రైమ్
గణేష్ నిమజ్జనంలో దళితులపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుల దాడి!
ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. గణేష్ నిమజ్జనంకు వెళ్తున్న దళితులపై దాడికి పాల్పడ్డారు.సరూర్ నగర్ చెరుకు తోట కాలనీలో వినాయక…
Read More » -
క్రైమ్
స్కూల్ బస్ మిస్.. విద్యార్థిని తల్లి మృతి.. నాచారంలో విషాదం
హైదరాబాద్ లోని నాచారంలో తీవ్ర విషాదం జరిగింది. స్థానికులను కన్నీళ్లు పెట్టించింది. తన కూతురిని స్కూల్ దగ్గర దించి వస్తున్న తల్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె…
Read More » -
తెలంగాణ
రేపటి నుంచి మళ్లీ భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : తెలంగాణలో కాస్త గ్యాప్ తరువాత మళ్లీ వర్షాలు కురవనున్నాయి. రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 20, 21 తేదీల్లో తెలంగాణలోని పలు…
Read More » -
తెలంగాణ
కరెంట్ చార్జీలు భారీగా పెంపు.. తెలంగాణ ప్రజలకు షాక్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రజలకు కరెంట్ షాక్ తగలబోతోంది. కరెంట్ చార్జీలు భారీగా పెరగనున్నాయి. కరెంట్ చార్జీల పెంపుపై విద్యుత్ సంస్థలు కసరత్తు…
Read More » -
తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కుమారి ఆంటీ.. ఎందుకో తెలుసా
సైబరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దగ్గర ఫుడ్ స్టాల్ నడుపుతున్న కుమారి ఆంటీ మరోసారి వార్తల్లోకి వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రిని కలిశారు. తన పిల్లలతో కలిసి…
Read More » -
తెలంగాణ
సినిమాల్లో భోగం వేషాలు వేసేదానా.. మళ్లీ ఎమ్మెల్యే దానం బూతులు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్ మరోసారి నోరు జారారు. బహిరంగంగానే బూతులు మాట్లాడారు. గాంధీభవన్ వేదికగానే అసభ్యపదాలతో విరుచుకుపడ్డారు. ఇటీవలే అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను…
Read More » -
తెలంగాణ
400 కోట్లు ఇవ్వనందుకే నాగార్జున భవనం కూల్చేశారా?
తెలంగాణలో హైడ్రా బుల్డోజర్ యాక్షన్ దేశవ్యాప్తంగా సంచలమైంది. చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టిన భవనాలను నేలమట్టం చేస్తోంది హైడ్రా. హైదరాబాద్ లోని దాదాపు 26…
Read More » -
జాతీయం
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు.. మోడీ సంచలనం
బీజేపీ ప్రభుత్వం మరో సంచలనం దిశగా అడుగులు వేస్తోంది. గత పదేళ్ల మోడీ పాలనలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. వన్ నేషన్.. వన్ ట్యాక్స్ విజయవంతమైంది.…
Read More » -
తెలంగాణ
హెలికాప్టర్ రచ్చ.. సీఎం రేవంత్ రెడ్డితో ఇద్దరు మంత్రుల వార్!
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రచ్చ మొదలైందని తెలుస్తోంది. కేబినెట్ లోని కొందరు మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారని సమాచారం. తీరు మార్చుకోవాలని…
Read More » -
తెలంగాణ
మురళీ మోహన్ జయభేరీకి షాక్.. జనం తిరగబడటంతో పరార్
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన జయభేరీ మురళీ మోహన్ కు ఊహించని షాక్ తగిలింది. గుంటూరులో టీడీపీ నేత…
Read More »








