-
జాతీయం
గడియారం టిక్ ఆగిపోయింది.. రతన్ టాటాకు ప్రముఖుల కన్నీటి నివాళి
రతన్ టాటా దూరదృష్టి గల వ్యాపార నాయకుడు, దయగల వ్యక్తిత్వం, అసాధారణమైన వ్యక్తి అని కొనియాడారు ప్రధాని మోదీ. భారతదేశంలోని పురాతన, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వ్యాపార సంస్థలకు…
Read More » -
క్రైమ్
మహిళా పోలీసుకు వేధింపులు.. పీఎస్లోనే ఏఎస్సై ఆత్మహత్యయత్నం
తెలంగాణలో మహిళా పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా ఏఎస్ఐ పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ ఘటన పోలీస్…
Read More » -
జాతీయం
రాహుల్ను ఏకిపారేస్తున్న మిత్రపక్షాలు.. కాంగ్రెస్ ఖేల్ ఖతమేనా?
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. ఖచ్చితంగా గెలవాల్సిన రాష్ట్రంలో ఎందుకు ఓడిపోయామన్నది వాళ్లకు అంతుచిక్కడం లేదు. పదేళ్ల బీజేపీ పాలనపై ప్రజల్లో…
Read More » -
జాతీయం
ఉప్పు నుంచి ఉక్కు వరకు.. రతన్ టాటా 10 గొప్ప అంశాలు ఇవే..
బిజినెస్ చేయటమే కాదు మానవత్వంలోనూ రతన్ టాటా టాప్.ఉప్పు నుంచి ఉక్కు వరకు టాటాలు ప్రవేశించని రంగమే లేదు. ఏ వ్యాపారమైనా నాణ్యతే, నమ్మకమే లక్ష్యంగా అంచెలంచెలుగా…
Read More » -
జాతీయం
కొండా సురేఖ పై… తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రభాస్, రామ్ చరణ్
ఈ మధ్య తెలంగాణలో కొండ సురేఖ నాగార్జున అలాగే కేటీఆర్ పై చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి తెగ వైరల్ అయిపోయాయి. వీటి మీద ఇప్పటికే నాగార్జున పరువు…
Read More » -
తెలంగాణ
తెలంగాణ ఆర్టీసీ బస్ టికెట్ చార్జీల పెంపు…ప్రయాణికులకు షాకు?
భారతదేశంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయదశమి శరన్నవరాత్రుల ఉత్సవాలు అనేవి ఘనంగా జరుగుతూ ఉన్నాయి. దసరా సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్టీసీ కొత్త నిర్ణయం…
Read More » -
జాతీయం
ఆంధ్ర కుర్రాడా మజాకా…ఆకాశమే హద్దుగా సిక్సులు బాదిన నితీష్ కుమార్ రెడ్డి !
ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ తో జరుగుతున్న t20 లో అంతర్జాతీయంగా నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందె. అయితే ఆడిన మొదటి మ్యాచ్లో పర్వాలేదనిపించినా…
Read More » -
జాతీయం
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సంస్థల మాజీ చైర్మన్ రతన్ టాటా మరణించారు. ఈ విషయాన్ని మొదటగా హర్ష గోయెంకా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. రతన్ టాటా…
Read More » -
జాతీయం
రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించిన రెబెల్ స్టార్
ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి అక్టోబర్ 4న గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో రాజేంద్ర ప్రసాద్ కుటంబం శోకంలో మునిగిపోయింది.…
Read More » -
జాతీయం
హర్యానాలో 20 నియోజకవర్గాల్లో ఈవీఎంలు హ్యాక్!
పక్కాగా గెలుస్తామనుకున్న హర్యానాలో ఓడిపోవడంతో కాంగ్రెస్ షాకైంది. ఏఐసీసీ పెద్దలు హర్యానా ఫలితాలపై పోస్ట్ మార్టమ్ నిర్వహిస్తున్నారు. ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో కాంగ్రెస్…
Read More »








