-
తెలంగాణ
మిర్యాలగూడ టూ ఆంధ్రకు పిడిఎస్ బియ్యం మాఫియా..!
నల్లగొండ నిఘా క్రైమ్ మిర్రర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం రేషన్ షాపుల ద్వారా బియ్యం సప్లై చేస్తున్న విషయం అందరికి తెలిసిందే..…
Read More » -
తెలంగాణ
అల్లుడి కోసమే సీఎం రేవంత్ మూసీ డ్రామాలు!
మూసీ దుస్థితికి ప్రధాన కారణం కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ పార్టీలే అన్నారు బండి సంజయ్. లండన్, సీయోల్ కాదు మూసీ బాధితుల వద్దకు వెళ్లే దమ్ముందా…
Read More » -
క్రైమ్
రూ. 500కోట్ల భూమి కబ్జా.. సీఎం బ్రదర్స్ పై ఆరోపణలు!రాచకొండ పోలీసుల క్లారిటీ..
మల్కాజ్ గిరి పరిధిలోని తిరుమలగిరిలో దాదాపు 5 వందల కోట్ల విలువైన భూమి వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. భూమికి సంబంధించి రాకేష్ రెడ్డి సోమాజిగూడ ప్రెస్…
Read More » -
తెలంగాణ
రేవంత్ రెడ్డిపై పొంగులేటి బాంబ్ వేస్తాడేమో.. కేటీఆర్ సంచలన కామెంట్స్
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీపావళి లోపు బాంబు పేలుతుంది అంటూ చేసిన వాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.బాంబు అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్…
Read More » -
తెలంగాణ
తెలంగాణ టీడీపీ చీఫ్గా తీగల కృష్ణారెడ్డి!
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు.పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తు చేస్తున్న చంద్రబాబు.. ముందుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించనుంది.…
Read More » -
తెలంగాణ
కేసీ వేణుగోపాల్తో భట్టి మీటింగ్.. రేవంత్ శిబిరంలో టెన్షన్!
తెలంగాణ కాంగ్రెస్ లో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి.పార్టీ రేవంత్ వర్గం.. రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గంగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇటీవల…
Read More » -
తెలంగాణ
డబ్బుల్లేవ్.. డీఏలు ఇవ్వలేం.. ఉద్యోగుల ముందు చేతులెత్తేసిన సీఎం!
దీపావళి కానుక వస్తుందని ఆశించిన తెలంగాణ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలిందని తెలుస్తోంది. డీఏలు సహా పెండింగ్ సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి నుంచి సానుకూల…
Read More » -
క్రైమ్
కారు టైర్ బ్లాస్ట్.. అఘోరీకి తృటిలో తప్పిన ప్రమాదం
తెలుగు రాష్ట్రాల్లో సంచలం సృష్టిస్తున్న అఘోరీకి తృటిలో ప్రమాదం తప్పింది. కేదార్నాథ్ వెళుతుండగా అఘోరీ ప్రయాణిస్తున్న కారు టైర్ బ్లాస్ట్ అయ్యింది. చూసుకోకుండా 10 కిలోమీటర్లు అఘోరీ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
జగన్ సార్.. ఈ ఆస్తుల సంగతేంటీ.. 10 ప్రశ్నలతో షర్మిల ఘాటు లేఖ
వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల గొడవులు ముదిరి పాకాన పడ్డాయి. షర్మిల, విజయమ్మతో జరుగుతున్న వివాదంపై తొలిసారి బహిరంగంగా స్పందించిన మాజీ ముఖ్యమంత్రి జగన్.. అదో చిన్న విషయం…
Read More » -
తెలంగాణ
దీపావళి కానుక.. ఒక్కో కార్మికునికి 3 లక్షల రూపాయలు
దీపావళి బోనస్ గా పిలవబడే పిఎల్ఆర్ఎస్ (ప్రొడక్షన్ లింక్డ్ రివార్డ్ స్కీమ్) బోనస్ను ప్రభుత్వం చెల్లించింది. కార్మికుల బోనస్ కు సంబంధించిన 358 కోట్ల రూపాయలను విడుదల…
Read More »