Homeతెలంగాణఎమ్మెల్యే కు ఆహ్వాన పత్రిక అందించిన కోటంచ జాతర కమిటీ

ఎమ్మెల్యే కు ఆహ్వాన పత్రిక అందించిన కోటంచ జాతర కమిటీ

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- రేగొండ మండలం కొడవటoచ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 9 నుండి 16వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ను బ్రహ్మోత్సవ జాతరకు రావాలంటూ ఆహ్వానించారు. శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే సత్యనారాయణరావును కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఆహ్వానించిన వారిలో ఈవో మహేష్ జాతర కమిటీ చైర్మన్ ముల్కనూరి బిక్షపతి సీనియర్ అసిస్టెంట్లు రవికుమార్ కాంగ్రెస్ నాయకులు అశోక్ రెడ్డిలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి
1.పేకాట స్థావరంపై మద్దూర్ పోలీసులు దాడులు

2.టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట బోర్డు – తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

3.త్వరలో తెలంగాణ కేబినెట్‌ విస్తరణ – కొత్త మంత్రులు వీరే

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు