Homeతెలంగాణపేకాట స్థావరంపై మద్దూర్ పోలీసులు దాడులు

పేకాట స్థావరంపై మద్దూర్ పోలీసులు దాడులు

మద్దూర్, ( క్రైమ్ మిర్రర్ ప్రతినిధి) :-
నారాయణపేట జిల్లా ఉమ్మడి మద్దూరు మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ శివారులో శుక్రవారం రోజు పేకాట స్థావరంపై మద్దూరు పోలీసులు ప్రాథమిక సమాచారం అందడంతో దాడులు చేశారు. మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 45 వేల రూపాయలు ఐదు సెల్ ఫోన్లు నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని ఏడుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ వివరించారు.

ఇవి కూడా చదవండి

1.నేనొస్తున్నా.. అంతా సెట్ చేస్త.. కేసీఆర్ సంచలన ప్రకటన

2.టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట బోర్డు – తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

3.త్వరలో తెలంగాణ కేబినెట్‌ విస్తరణ – కొత్త మంత్రులు వీరే

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు