
స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. జస్టిస్ మాదవి దేవి బెంచ్ ఈ తీర్పును ప్రకటించింది. ఆరు పిటిషన్లను కలిపి విచారించిన కోర్టు ఈ తీర్పు చెప్పింది.