#Telangana
-
తెలంగాణ
విద్యుత్ షాక్ తో రెండు ఎద్దుల మృతి
నూతనకల్, క్రైమ్ మిర్రర్ :- విద్యుత్ షాక్ తో రెండు ఎద్దులు మృత్యువాత పడ్డ సంఘటన మండల పరిధిలోని ఎడవల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధిత…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న తుఫాను.. ప్రజలు అలర్ట్ గా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు!
క్రైమ్ మిర్రర్, న్యూస్ :- తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు భారీ తుఫాన్ ప్రభావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజులపాటుగా పలు ప్రాంతాల్లో…
Read More » -
తెలంగాణ
టాస్క్ ఫోర్స్ పోలీసుల పై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు: మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్
మద్దూర్, క్రైమ్ మిర్రర్ న్యూస్ :- మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లింగాల్ చెడు వాగునుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను కొత్తపల్లి శివారులో ఆపి తనిఖీ…
Read More » -
తెలంగాణ
సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్ రెడ్డికి నిరసన సెగ.. కాంగ్రెస్ ఎంపీ అనుచరులే
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్ ప్రతినిధి:- కాళేశ్వరం పర్యటనలో గందరగోళం నెలకొంది. ప్లకార్డులతో కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ అనుచరులు నిరసన చేపట్టారు. దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన…
Read More » -
తెలంగాణ
కాలేశ్వరంలో సీఎం రేవంత్ పర్యటన
క్రైమ్ మిర్రర్, మహదేపూర్:- మహాదేవపూర్ మండలం కాలేశ్వరంలో సరస్వతి పుష్కరాల సందర్భంగా గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు 17 అడుగుల…
Read More » -
తెలంగాణ
చీకటి మాటున ఇసుక వ్యాపారం
క్రైమ్ మిర్రర్, నారాయణపేట:- నారాయణపేట జిల్లా ఉమ్మడి మద్దూరు మండల పరిధిలోని లక్ష్మీ నాయక్ తాండ సమీపంలో బుధవారం రోజు అర్ధరాత్రి ఒక ఇసుక టిప్పర్ వాహనంతో…
Read More » -
తెలంగాణ
గణపతి పూజలో..మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ :- భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమంలో గణపతి పూజతో సరస్వతి పుష్కరాలు గురువారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ…
Read More » -
తెలంగాణ
సరస్వతి పుష్కర శోభ..! అధిక సంఖ్యలో పాల్గొననున్న భక్తులు
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:- నేటి నుంచి కాలేశ్వరం సరస్వతీ పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పుష్కరాలకు వచ్చే భక్తులు కు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా…
Read More » -
తెలంగాణ
విత్తనాలు కొనేముందు జాగ్రత్త-కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):- రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, అధికృత డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని జిల్లా…
Read More » -
తెలంగాణ
వడ్ల సేకరణలో ఉదాసీనత,నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం క్షమార్హం కాదు
క్రైమ్ మిర్రర్, ఘనపురం, నల్గొండ:- వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరిగినా .. బాధ్యులు ఉదాసీనంగా ఉన్నా చర్య తప్పదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ…
Read More »