#Andrapradesh
-
ఆంధ్ర ప్రదేశ్
ఏడాది పూర్తి చేసుకున్న కూటమి… తప్పు, ఒప్పులు… ప్రజల అభిప్రాయాలు ఇవే?
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరియు నరేంద్ర మోడీ ముగ్గురు కలిసి కూటమిగా ఎన్నికలలో పోటీ చేసి సరిగ్గా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఘనంగా ‘మహానాడు’… నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ సంచలన వ్యాఖ్యలు!
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- తెలుగుదేశం పార్టీ నేడు మహానాడు కార్యక్రమాన్ని కడపలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగు దేశం నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. వైయస్…
Read More » -
తెలంగాణ
తెనాలిలో దళిత యువకులపై పోలీసుల దాష్టికం
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో :-పట్టపగలు, నడి రోడ్డుపై దళిత యువకులపై పోలీసుల దాష్టికం తెనాలిలో కలకలం రేపుతోంది. ఏదైనా తప్పు జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన…
Read More » -
జాతీయం
“శక్తి” తుఫాన్ తో… తెలుగు రాష్ట్రాలకు ముప్పు!
క్రైమ్ మిర్రర్, న్యూస్ :- తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 7 రోజులు పాటు శక్తి తుఫాన్ ముప్పుగా మారనుంది. నైరుతి రుతుపవనాల వల్ల బంగాళాఖాతంలో అల్పపీడనం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న తుఫాను.. ప్రజలు అలర్ట్ గా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు!
క్రైమ్ మిర్రర్, న్యూస్ :- తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు భారీ తుఫాన్ ప్రభావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజులపాటుగా పలు ప్రాంతాల్లో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నక్షా పేరిట ప్రభుత్వం కీలక నిర్ణయం!.. ఇకపై భూ వివాదాలు ఉండబోవు?
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఎక్కడ చూసినా కూడా భూముల విషయం వద్ద తగాదాలు నిత్యం జరుగుతూనే…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అవన్నీ నమ్మకండి.. ఏ చార్జీలు పెంచలేదు.. విద్యుత్ చార్జీలపై స్పందించిన గొట్టిపాటి!..
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పించారని చాలానే సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉండడంతో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
భారీ వర్షాలు…ఏపీ కి వాతావరణ శాఖ హెచ్చరికలు?
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భారీ గుడ్ న్యూస్. ఇన్నాళ్లుగా ఎండలతో సతమతమైన ప్రజలు నేటి నుంచి ఉపశమనం పొందవచ్చు. భగభగ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
రుషికొండ ప్యాలెస్కు మించి – అమరావతిలో ఇంద్రభవనం – వేరే లెవల్
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో :- రుషికొండ ప్యాలస్… వైసీపీ హయాంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో నిర్మించారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఈ భవనంపై ఎన్ని విమర్శలు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
విడదల రజని చుట్టూ ఉచ్చు – జైలుకు వెళ్లక తప్పదా..!
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో:- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, పైగా మాజీ మంత్రి… ఈ క్వాలిఫికేషన్స్ చాలు… కూటమి ప్రభుత్వంలో జైలుకు వెళ్లాలంటే… ఇది వైసీపీ…
Read More »