తెలంగాణ
-
సభలో ఎమ్మార్వోను ఇడియట్ అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణలో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. తమకు సహకరించడం లేదంటూ అధికారులను బహిరంగంగానే తిడుతున్నారు. నోటికొచ్చినట్లు తిడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ పబ్లిక్…
Read More » -
మూడు రోజులు పిడుగుల వాన.. తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్
ఏపీలో విభిన్న వాతావరణం కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు ఉమ్మడి జిల్లాలతో పాటు రాయలసీమకు చెందిన చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు…
Read More » -
భూపాలపల్లి జిల్లా ధూప ధీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:- మహాముత్తారం మండలం నర్శింగాపూర్ గ్రామంలోని హనుమాన్. దేవాలయ అర్చకులు కాగితపు లింగమూర్తి గత కొద్ది రోజుల క్రితం గుండెపోటు మరణించినారు,…
Read More » -
మర్రిగూడ, వట్టిపల్లిలో విస్త్రుతంగా బడిబాట కార్యక్రమం.
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): మండలంలోని వట్టిపల్లి పాఠశాల అధ్యాపక బృందం ముందస్తు బడిబాట కార్యక్రమంలో భాగంగా, వట్టిపల్లి గ్రామపంచాయతీలో గడపగడపకు తిరుగుతూ, ప్రభుత్వ పాఠశాల గొప్పతనం, పాఠశాలలో జరుగుతు…
Read More » -
సీఎం రేవంత్ రెడ్డికి గండం!సుప్రీంకోర్టుకు సీఈసీ సంచలన రిపోర్ట్
HCU కంచ గచ్చిబౌలి భూములపై సంచలన విషయాలు బైటపెడుతూ సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (CEC). HCU కంచ గచ్చిబౌలి భూముల మార్టగేజ్ వెంటనే…
Read More » -
హైదరాబాద్లో భారీగా పడిపోయిన రియల్ ఎస్టేట్
తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయింది. ఇళ్ళ అమ్మకాలు, కొత్త ఇళ్ళ సరఫరాలో హైదరాబాద్ వెనుకంజలో ఉంది. గతేడాది 2024…
Read More » -
హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు
హైదరాబాదీలపై మరో భారం పడనుంది. హైదరాబాద్ మెట్రో చార్జీల భారీగా పెరగనున్నాయి. రూ.6500 కోట్ల భారీ నష్టాల్లో ఉన్నట్లు తెలిపిన L&T మెట్రో సంస్థ.. చార్జీలు పెంచుతున్నట్లు…
Read More »