జాతీయం
-
మహాకుంభమేళా విజయవంతమైంది – అసౌకర్యం కలిగుంటే క్షమించాలన్న ప్రధాని
మహాకుంభమేళా… ఒక అద్భుత ఘట్టం. 144 ఏళ్లకు ఒకసారి జరిగే అతిపెద్ద జాతర. ఈ మహాఅద్భుత కార్యక్రమం… నిన్న (బుధవారం) మహాశివరాత్రితో ముగిసింది. జీవితంలో ఒకసారి మాత్రమే…
Read More » -
కవితకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..!
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్:తీహార్ జైలులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయినట్లు సమాచారం. దీంతో అధికారులు వెంటనే జైలు నుంచి దీన్ఐయాల్ ఆస్పత్రికి ఆమెను తరలించారు.…
Read More » -
200 మంది మాజీ ఎంపీలకు నోటీసులు.
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: తమకు కేటాయించిన అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలంటూ 200 మందికి పైగా మాజీ ఎంపీలకు కేంద్ర గృహ నిర్మాణ,పట్టణ వ్యవహారాల మంత్రిత్వ…
Read More » -
నేటితో ముగుస్తున్న మహాకుంభమేళా – ఎన్నికోట్ల మంది పుణ్యస్నానాలు చేశారో తెలుసా..?
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా తుదిదశకు చేరుకుంది. జవనరి 13న ప్రారంభమైన కుంభమేళా… ఇవాళ్టితో (బుధవారం) ముగుస్తుంది. నేడు శివరాత్రి కావడంతో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు.…
Read More » -
ప్రధాని మోడీతో సీఎం రేవంత్రెడ్డి భేటీ – చర్చించిన కీలక అంశాలు ఇవే..
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రి శ్రీధర్బాబు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి,…
Read More » -
ఢిల్లీ అసెంబ్లీలో గందరగోళం-12 మంది ఆప్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఢిల్లీ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. గవర్నర్ ప్రసంగిస్తుండగా… ఆప్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో 12 మంది ఆప్ ఎమ్మెల్యేలను…
Read More » -
చిన్నారులను మింగేస్తున్న బోరుబావులు-రాజస్థాన్లో ఐదేళ్ల చిన్నారి మృతి
బోరు బావులు పసివాళ్లకు యమపాశాలుగా మారుతున్నాయి. దేశంలో ఎక్కడో ఒకచోట… బోరుబావిలో చిన్నారి పడిపోయాడన్న వార్తలు తరచూ వింటున్నాం. కొన్ని ఘటనల్లో సహాయక చర్యలు ఫలిస్తే… మరికొన్ని…
Read More » -
పీఎం కిసాన్ పేరుతో సైబర్ వల…ఏపీకే ఫైల్స్ పంపి అకౌంట్లు ఖాళీ చేస్తున్న కేటుగాళ్లు
టెక్నాలజీ పెరిగిపోతోంది. చేతిలో ఫోన్.. అందులో ఇంటర్నెట్… ఇవి లేకపోతే రోజు గడవదు. నగరాలు, పట్టణాలే కాదు… గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. చదువుకున్న వారైనా… చదువుకోని వారైన……
Read More »









