క్రైమ్
-
రూ. 55 లక్షలకు కిడ్నీ.. హైదరాబాద్ కేసులో సంచలనాలు
హైదరాబాద్ కొత్తపేటలో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. కిడ్నీ మార్పిడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ వ్యవహారంలో ఇద్దరిని…
Read More » -
డౌట్ తో కంటైనర్ ను తెరవమన్న పోలీసులు!.. లోపల ఉన్నది చూస్తే షాక్ అవ్వాల్సిందే
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో అక్రమ రవాణా ఘటన చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలం వేంపాడు టోల్…
Read More » -
భార్యను 72 ముక్కలు నరికింది అందుకే.. మీర్పేట్ హత్య కేసులో కొత్తకోణం
తెలంగాణలో సంచలనంగా మారిన మీర్ పేట మహిళ హత్య కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. నిందితుడు గురుమూర్తికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.…
Read More » -
భార్యను ముక్కలుగా నరికి.. కాల్చి.. పొడిగా చేసిన భర్త,, హైదరాబాద్ లో కిరాతకం
హైదరాబాద్ మీర్ పేట జిల్లెలగూడలో కిరాతక ఘటన జరిగింది. అతికిరాతకంగా భార్యను హత్య చేశాడు భర్త గురుమూర్తి. హత్య చేసి డెడ్ బాడీని కుక్కర్ లో ఉడక…
Read More » -
ప్రయాణికులను ఢీకొట్టిన రైలు.. 20 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రయాణికులను రైలు ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో పుష్పక్ ఎక్స్ప్రెస్…
Read More » -
విమాన ప్రయాణికురాలి లోదుస్తుల్లో మూడు లైటర్లు
శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం రేగింది. హైదరాబాద్ నుండి ముంబై వెళుతున్న ప్రయాణికురాలి వద్ద మూడు లైటర్లను స్వాధీనం చేసుకున్నారు సిఐఎస్ఎఫ్, ఇంటెలిజెన్స్ అధికారులు. మహిళ లైటర్లను లోదుస్తిలో…
Read More » -
సైఫ్ అని తెలియకుండానే పొడిచాడు.. పోలీసుల విచారణలో నిజాలు
దేశంలో సంచలనం స్పష్టించిన బాలీవుడ్ టాప్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని విచారణలో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి.…
Read More »