క్రైమ్
-
యాదాద్రి ధర్మల్ ప్లాంట్ లో లైసెన్స్ దొంగలు..!?
కోట్ల రూపాయల స్క్రాప్ ను మాయం చేసిన పోలీసులు, అధికారులు, సిబ్బంది..!? దొంగలను పట్టుకున్న పోలీసులు, వాడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!? రికవరీ కొండంతా,…
Read More » -
భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు
సంక్రాంతి పండగ వేళ సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. భర్తను కట్టుకున్న భార్యలే కడతేర్చారు. రోకలి బండతో కొత్తి దారుణంగా చంపేశారు. భర్తను రోకలి బండతో కొట్టి…
Read More » -
బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్… ముగ్గురు మావోయిస్టుల మృతి
క్రైమ్ మిర్రర్, బీజాపూర్, చత్తీస్ ఘడ్ : తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా భూపాలపట్నం…
Read More » -
భూపాలపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
– బొలెరో వాహనం ఢీ కొట్టిన కారు – పలువురికి గాయాలు, ప్రధాన ఆసుపత్రికి తరలింపు క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి : జయశంకర్ జిల్లాలో ఆదివారం (శనివారం…
Read More » -
అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళపై గ్యాంగ్ రేప్!
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. అంబేద్కర్ విగ్రహం వద్ద మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సంచలనంగా మారింది. ముగ్గురిని…
Read More » -
తిరుమల తొక్కిసలాటలో చనిపోయిన ఆరుగురు వీళ్లే.
తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన ఆరుగురు భక్తులను గుర్తించారు. అధికారంగా మృతుల వివరాలను ప్రకటించింది టీటీడీ. తిరుమల తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన ఆరుగురి వివరాలు 1)…
Read More » -
భారత్ లో 6 చైనా వైరస్ కేసులు.. టెన్షన్ వద్దన్న కేంద్రం
చైనాను అల్లకల్లోలం చేస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్ మన దేశంలోనూ విస్తరిస్తోంది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడుల్లో తొలి కేసులు వెలుగుచూశాయి. ఒకే రోజు దేశంలో 6 కేసులు…
Read More » -
కారులో నిప్పు అంటించుకుని ప్రేమ జంట ఆత్మహత్య..మేడ్చల్ లో విషాదం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దారుణం జరిగింది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రేమ జంట సూసైడ్ చేసుకుంది. కారులో కూర్చుని.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు…
Read More »