-
తెలంగాణ
కంటతడి పెట్టిన మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
నల్లగొండలో దీక్షా దివస్ విజయవంతం… కిక్కిరిసిన సభా ప్రాంగణం నాటి తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని ఉద్వేగంగా పూసగుచ్చిన మాజీ మంత్రి గుంట కండ్ల. కెసిఆర్ ఆమరణ నిరాహారదీక్ష…
Read More » -
జాతీయం
హీరోయిన్ కాళ్ళ దగ్గర బన్నీ,రామ్ చరణ్!.. ఏంటి ఈ దిగజారుడు?
టాలీవుడ్ లో ప్రస్తుతం అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ సినిమాలు త్వరలో విడుదల కాబోతున్నాయి. భారీ బడ్జెట్ తో భారీ ఎలివేషన్స్ తో ఇప్పటికే రెండు…
Read More » -
జాతీయం
వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు కీలకతీర్పు?
వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా సరే పెళ్లయిన తర్వాత మరొకరితో ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొన్న తప్పు కాదు అని సుప్రీంకోర్టు మరోసారి…
Read More » -
జాతీయం
కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
బంగాళాఖాతంలో నెలకొన్న వాయుగుండం కారణంగా తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, కడలూరు, నాగపట్టణం, ఎన్నూర్, కాట్టుప్పళ్లి, పుదుచ్చేరి, కారైక్కల్, పాంబన్, తూత్తుక్కుడి తదితర…
Read More » -
తెలంగాణ
డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేలా ఏపీ సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. పాత టీడీపీ నేతలంతా తిరిగి సొంతగూటికి వచ్చేందుకు సిద్దమవుతున్నారు. చంద్రబాబు పిలుపుతో హైదరాబాద్…
Read More » -
తెలంగాణ
జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే జనవరిలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. జనవరి రెండో వారంలో ఎన్నికల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?
ఎలక్షన్ సమయంలో జనసేనకు పవన్ కళ్యాణ్ తో పాటుగా నాగబాబు కూడా కీలక పాత్ర పోషించారు. ఇక జనసేన వేసిన ప్రతి అడుగులోనూ పవన్ కళ్యాణ్ తో…
Read More » -
జాతీయం
అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం
తెలంగాణ ఆర్టీసీ అధికారుల నిర్ణయం తీవ్ర వివాదాస్పదమవుతోంది. అయ్యప్పస్వాములు ఆందోళనకు దిగుతున్నారు. అయ్యప్ప మాల వేసుకున్న డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్టులు చేస్తుండటమే ఇందుకు కారణం.మహబూబాబాద్ జిల్లా…
Read More » -
తెలంగాణ
ఫుడ్ పాయిజన్తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం
రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు, పాఠశాలల్లో నెలకొన్న దుస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ రెడ్డి సర్కార్ సంక్షోభంలోకి…
Read More » -
తెలంగాణ
కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే 95 శాతం పూర్తయిందని అధికారులు తెలిపారు. ఈ సర్వేలో మొత్తం 1 కోటి 18 లక్షల 2వేల…
Read More »