-
తెలంగాణ
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ప్రకంపనలు సృష్టించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో పలు సెకన్లపాటు భూమి కంపించింది.భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటికి…
Read More » -
తెలంగాణ
కోమటిరెడ్డి ఎఫెక్ట్.. రీజనల్ రింగ్ రోడ్డుకు అటవీ అనుమతులు
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తన మార్క్ పాలన చూపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కీలక ప్రాజెక్టుకు అనుమతి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న…
Read More » -
తెలంగాణ
చంద్రబాబు పరువు తీసిన రేవంత్.. టీడీపీ కేడర్ గుస్సా!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది గురు శిష్యుల బంధం. తన గురువు చంద్రబాబేనని చాలా సార్లు ఓపెన్ గానే రేవంత్ రెడ్డి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాకు ఏపీ సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. పుష్ప2 టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ…
Read More » -
తెలంగాణ
పదవులకు వేలం పెట్టిన మధుయాష్కీ పీఆర్వో! ఎల్బీనగర్ కాంగ్రెస్లో ముసలం
గ్రేటర్ హైదరాబాద్ లో అత్యంత కీలకమైన ఎల్బీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పరిస్ఖితి అధ్వాన్నంగా తయారైంది. లీడర్ల మధ్య ముసలం పుట్టడంతో కాంగ్రెస్ కేడర్ ఆగమాగమవుతోంది. గత…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
జీ న్యూస్ రిపోర్టర్పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్
ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు రెచ్చిపోయాడు. తనకు వ్యతిరేకంగా స్టోరీ వేసిన జీ తెలుగు న్యూస్ జర్నలిస్టును టార్గెట్ చేశాడు. గత కొన్ని…
Read More » -
జాతీయం
అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?
ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రాజకీయాలతో పాటుగా సినిమా విశేషాలు కూడా మారిపోతూ ఉన్నాయి. తాజాగా అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్లో వస్తున్నటువంటి పుష్ప 2 సినిమాపై ఆంధ్రప్రదేశ్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో ఎందుకు ఇంత ఆలస్యం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల వివరాలకు సంబంధించి పూర్తి సమాచారం వెంటనే అందించాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం!.. ఇకపై 13 జిల్లాలే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనలు ప్రతిరోజు కూడా కొన్ని కొత్త నిర్ణయాలను…
Read More » -
క్రైమ్
ఇరిగేషన్ ఏఈ ఆస్తి రూ. 600 కోట్లు.. నోట్ల కట్టలు చూసి షాకైన ఏసీబీ
ఇరిగేషన్ ఏఈఈ నికేష్ ఏసీబీ ట్రాప్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ చరిత్ర లోనే రెండో అతి పెద్ద ఆపరేషన్ గా నిలుస్తోంది. గండిపేట…
Read More »