-
రాజకీయం
కవిత లేఖ లీక్ – బీఆర్ఎస్ లో ప్రకంపనలు
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ కలకలం రేగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధినేత కేసీఆర్కు రాసినట్లు పేర్కొంటున్న ఆరు పేజీల…
Read More » -
క్రైమ్
కాల్ సెంటర్ ముసుగులో భారీ సైబర్ మోసాలు
అనకాపల్లి, క్రైమ్ మిర్రర్ : ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. అచ్యుతాపురం ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని, విదేశీయులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న భారీ కాల్…
Read More » -
తెలంగాణ
రావిర్యాలలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ
మహేశ్వరం ప్రతినిధి, క్రైమ్ మిర్రర్ : నిరుపేదలకు గృహ అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి…
Read More » -
తెలంగాణ
వట్టిపల్లిలో అక్రమ నిర్మాణంపై డిఎల్పీఓ విచారణ
మర్రిగూడ, క్రైమ్ మిర్రర్: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని వట్టిపల్లి గ్రామంలో అక్రమంగా చేపట్టిన ఇంటి నిర్మాణంపై జిల్లా లెవెల్ ప్లానింగ్ ఆఫీసర్ (డిఎల్పీఓ) శంకర్ నాయక్…
Read More » -
తెలంగాణ
మూసేసిన ‘ప్రజావాణి’ – మూలదోషం పాలకుల నిర్లక్ష్యమే!
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : ప్రజల సమస్యలు స్వీకరించేందుకు ప్రారంభించిన గాంధీభవన్ ప్రజావాణి కార్యక్రమం పూర్తిగా నిలిచిపోయింది. మంత్రులు వారానికి ఇద్దరు వచ్చి వినతిపత్రాలు స్వీకరిస్తామని హామీ…
Read More » -
తెలంగాణ
హిందూ ఐక్యత శక్తి యాత్రలో – శ్రీరాములు అందెల
రోహింగ్యా అక్రమ నివాసాలు దేశానికి ప్రమాదకరం.! హిందువులంతా సంఘటితంగా ముందుకు రావాలి..! మహేశ్వరం జోన్, మే 22 క్రైమ్ మిర్రర్ : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
మహానాడులో లోకేష్కు పట్టాభిషేకం..? – చంద్రబాబు ఫ్యూచర్ ప్లాన్ ఇదే…!
లోకేష్ పట్టాభిషేకానికి అంతా సిద్ధమైందా..? మహానాడులో కీలక ప్రకటన రాబోతోందా…? పార్టీలో కీలక పదవిని లోకేష్కు అప్పగించబోతున్నారా…? అంటే అవుననే సమాచారం వస్తోంది. సీఎం చంద్రబాబు… వారసుడికి…
Read More » -
తెలంగాణ
కేటీఆర్-హరీష్ మధ్య సంధి కుదిరినట్టేనా – కవిత అడుగులు ఎటువైపు..!
బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది…? కేసీఆర్ కుటుంబంలో కలహాలు.. పార్టీని దెబ్బతీస్తున్నాయా..? కేటీఆర్-హరీష్రావు స్ట్రాటజీ ఏంటి…? హరీష్రావుతో కేటీఆర్ భేటీ తర్వాత.. వ్యూహం మారిందా…? బావ-బామ్మర్ది మధ్య సయోధ్య…
Read More » -
జాతీయం
మళ్లీ విజృంభిస్తున్న కరోనా – లాక్డౌన్ తప్పదా..?
కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. ప్రాణాంతక వైరస్ మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆసియా దేశాలను వణికిస్తున్న కరోనా… భారత్లోనూ రీ ఎంట్రీ ఇచ్చింది. రోజు రోజుకూ కేసుల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
సజ్జల భూకబ్జా – 63 ఎకరాలు స్వాహా – దెబ్బపడిందిగా…!
సజ్జల రామకృష్ణారెడ్డి… గత వైసీపీ ప్రభుత్వంలో ప్రధాన సలహాదారు. జగన్ కోటరీలో ముఖ్య నాయకుడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు… ఆయనదే హవా. ఆయన ఎంత చెప్తే అంత.…
Read More »








