-
తెలంగాణ
ఫుడ్ పాయిజన్ ఘటనలో హెచ్ఎం సస్పెన్షన్
32 మంది విద్యార్థినులకు అస్వస్థత.. ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు క్రైమ్ మిర్రర్, నల్లగొండ ప్రతినిధి : నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ గిరిజన సంక్షేమ బాలికల…
Read More » -
క్రైమ్
గండికోటలో ఇంజినీరింగ్ విద్యార్థిని దారుణ హత్య
క్రైమ్ మిర్రర్, పులివెందుల : కడప జిల్లా గండికోటలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం…
Read More » -
క్రైమ్
విధిలో ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్కు గుండెపోటు.. మృతి
క్రైమ్ మిర్రర్, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పి. వెంకటేష్ (41) గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు.…
Read More » -
క్రైమ్
Nalgonda police : హోంగార్డు విధి నిర్వహణలోనే గుండెపోటుతో మృతి
క్రైమ్ మిర్రర్, నల్లగొండ జిల్లా : నాగార్జునసాగర్ పరిధి విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు కిషన్ గుండెపోటుకు గురై…
Read More » -
క్రైమ్
Nalgonda crime: మర్రిగూడ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసు నమోదు.
క్రైమ్ మిర్రర్, నల్గొండ ప్రతినిధి : మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం గ్రామానికి చెందిన బాలికపై ఇంటి సమీపాన గల యువకుడు అత్యాచారం చేసిన సంఘటన శనివారం ఆలస్యంగా…
Read More » -
తెలంగాణ
క్రైమ్ మిర్రర్ కధనానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పందన.
కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని సందర్శించిన మునుగోడు రాజన్న. మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థినుల సమస్యలకు చెక్ తన సొంత డబ్బులతో గదులు, బాత్రూంల నిర్మాణం…
Read More » -
క్రైమ్
తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి.. గాల్లోకి 5 రౌండ్లు గన్ఫైర్
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్గిరి మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం తెలంగాణ జాగృతి కార్యకర్తలు మల్లన్న…
Read More » -
క్రైమ్
సెల్ ఫోన్ లోడ్ తో వెళ్తున్న లారీ దోపిడి.. కామారెడ్డి జిల్లాలో కలకలం
సెల్ ఫోన్ లోడ్ తో వెళ్తున్న లారీ దారి దోపిడికి గురైన సంఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం టేక్రియాల్ బైపాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది.పోలీసులు,…
Read More » -
జాతీయం
ఇంధన కంట్రోల్ స్విచ్ కట్ చేయడం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ప్రమాదం ముందు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానంలో ఏం జరిగింద్న విషయంపై దర్యాప్తు…
Read More » -
తెలంగాణ
ప్రైవేటు సంస్థకు గ్రామ పంచాయతీ స్థలాలు! రేవంత్ సర్కార్ మరో బాంబ్
గ్రామ పంచాయతీ స్థలాలు ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేందకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కార్బన్ హక్కుల పేరిట పంచాయతీ స్థలాలను ఐఓఆర్ఏ అనే సంస్థకు 30…
Read More »








