-
తెలంగాణ
హైడ్రా బాధితుల భయం.. గాంధీ భవన్ వద్ద భద్రత పెంపు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : మూసీ నది ప్రాంతంలోని ఇండ్లను కూల్చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు…
Read More » -
జాతీయం
వదలని వరుణుడు.. మరో వారం రోజులు భారీ వర్షాలు
దేశంలో రుతుపవనాల ప్రభావం తగ్గేలా కనిపించడం లేదు. ఉత్తర భారతదేశంలోని పర్వతాల నుంచి తూర్పు భారతదేశం వరకు భారీ వర్షపాతం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ…
Read More » -
క్రైమ్
కలెక్టరేట్లో కానిస్టేబుల్ సూసైడ్.. ఇబ్రహీంపట్నంలో విషాదం
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో విషాదం చోటు చేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ తన వెపన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈరోజు తెల్లవారుజామున ఏ ఆర్ కానిస్టేబుల్ దూసరి…
Read More » -
తెలంగాణ
గొంతులోకి అన్నం దిగట్లేదు.. చచ్చిపోతాం.. హైడ్రా బాధితుల కన్నీళ్లు
హైదరాబాద్ లో హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చిన , మార్కింగ్ చేసిన ఇండ్ల బాధితులు అరిగోస పడుతున్నారు. మూడు రోజులుగా రోడ్లమీదే ఉంటున్నారు. తమకు దిక్కెవరని రోదిస్తున్నారు.…
Read More » -
జాతీయం
సిద్దరామయ్య అవుట్.. సీఎంగా డీకే.. పొంగులేటితో రేవంత్ కు టెన్షన్
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సమీకరణలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ముడా స్కాంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య…
Read More » -
తెలంగాణ
RRR రికార్డులు బద్దలు.. దేవర్ తొలి రోజు కలెక్షన్ ఎంతో తెలుసా..
జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ దేవర పెను సంచలనం స్పష్టిస్తోంది. కలెక్టక్షన్లలో ఆట్ టైం రికార్జులన్నీ బద్దలు కొడుతొంది. గతంలో బాక్సాఫీసును షేక్ చేసిన బాహుబలి,…
Read More » -
తెలంగాణ
హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య!
హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. చెరువులు, ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకున్నవారు భయంతో వణికిపోతున్నారు. కొందరు పట్టా భూముల్లో నిర్మాణాలు చేపట్టగా.. మరికొందరు ఎల్ఆర్ఎస్…
Read More » -
క్రైమ్
కొత్తపేట విక్టోరియా మెమోరియల్ స్కూల్లో ఏసీబీ రైడ్స్
క్రైమ్ మిర్రర్: కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఏసీబీ రైడ్స్ జరిగాయి. ఫుడ్ కాంట్రాక్టుకు సంబంధించి 29,000/- రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ…
Read More » -
తెలంగాణ
మంత్రి పొంగులేటి ఇంట్లో నోట్ల కట్టలు.. ఈడీ అధికారులు షాక్!
తెలంగాణ రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు సంచలనంగా మారాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 16 ఈడీ బృందాలు ఏకకాలంలో పొంగులేటికి…
Read More » -
క్రైమ్
అడ్డదారిలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ.. ఒక్కో పోస్టుకు 20 లక్షలు !
తెలంగాణలో మళ్ళీ అడ్డదారిలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ నిరుద్యోగ రక్షణ జెఏసి ఛైర్మన్ డా. మహిపాల్ యాదవ్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్…
Read More »







