-
అంతర్జాతీయం
బంగ్లాదేశ్ లో హిందువులు భారీ ర్యాలీ?
నిన్న మొన్నటిదాకా బంగ్లాదేశ్లో హిందువులపై అతి ఘోరంగా దాడులు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా రాజకీయ పరిణామాలు కొనసాగుతున్న బంగ్లాదేశ్ లో హిందువులు భారీ…
Read More » -
క్రైమ్
మాల్ ఆసుపత్రిలో బాలుడి మరణం.. గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్..!?
నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం పరిధిలోని మాల్ టౌన్ నందు ఓ ఆసుపత్రి నందు, ఏడు సంవత్సరాల బాలుడు మృతి చెందినట్లు…
Read More » -
క్రైమ్
రైతును చితకబాదిన మునుగోడు ఏఎస్ఐ
నల్గొండ జిల్లాలో పోలీసులు రెచ్చిపోతున్నారు. జనాలపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. గుర్రంపోడులో జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. సీఐ, ఎస్ఐలపై వేటు పడింది. తాజాగా మునుగోడు ఏఎస్ఐ రెచ్చిపోయాడు.…
Read More » -
తెలంగాణ
ఉద్యోగులకు 2 డీఏలు రిలీజ్!
తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. ధరణి స్థానంలో తెచ్చిన భూమాత పోర్టల్…
Read More » -
తెలంగాణ
హైదరాబాద్ లో ప్రభాకర్ రావు! రేపోమాపో కేటీఆర్ అరెస్ట్?
దీపావళికి ముందే బాంబులు పేలుతున్నాయన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజుల్లోనే తెలంగాణలో సంచలన పరిణామం జరగబోతుందని తెలుస్తోంది. పొంగులేటి…
Read More » -
క్రైమ్
రోడ్డెక్కిన పోలీస్ భార్యలు..హైదరాబాద్లో ఫుల్ ట్రాఫిక్ జాం
తమ భర్తలకు సెలవులు ఇవ్వడం లేదంటూ కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న బెటాలియన్ పోలీసుల భార్యలు సాయంత్రం హైదరాబాద్ లో మెరుపు ధర్నాకు దిగారు. హైటెక్ సిటీ…
Read More » -
తెలంగాణ
భట్టితో పాటు కీలక మంత్రుల ఫోన్లు టాప్! రేవంత్ పై సంచలన ఆరోపణలు
తెలంగాణ రాజకీయాల్లో గంటలో సంచలన వెలుగు చూస్తోంది. దీపావళికి ముందే పొలిటికల్ బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. తాజాగా…
Read More » -
తెలంగాణ
మిర్యాలగూడ టూ ఆంధ్రకు పిడిఎస్ బియ్యం మాఫియా..!
నల్లగొండ నిఘా క్రైమ్ మిర్రర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం రేషన్ షాపుల ద్వారా బియ్యం సప్లై చేస్తున్న విషయం అందరికి తెలిసిందే..…
Read More » -
తెలంగాణ
అల్లుడి కోసమే సీఎం రేవంత్ మూసీ డ్రామాలు!
మూసీ దుస్థితికి ప్రధాన కారణం కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ పార్టీలే అన్నారు బండి సంజయ్. లండన్, సీయోల్ కాదు మూసీ బాధితుల వద్దకు వెళ్లే దమ్ముందా…
Read More » -
క్రైమ్
రూ. 500కోట్ల భూమి కబ్జా.. సీఎం బ్రదర్స్ పై ఆరోపణలు!రాచకొండ పోలీసుల క్లారిటీ..
మల్కాజ్ గిరి పరిధిలోని తిరుమలగిరిలో దాదాపు 5 వందల కోట్ల విలువైన భూమి వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. భూమికి సంబంధించి రాకేష్ రెడ్డి సోమాజిగూడ ప్రెస్…
Read More »








