-
తెలంగాణ
ఉప్పొంగిన మూసీ.. ఆగని వర్షం.. డేంజర్ లో హైదరాబాద్
హైదరాబాద్ మహా నగరం మరోసారి తడిసి ముద్దయ్యింది. రాత్రంతా భారీ వర్షాలతో అతలాకుతలమైంది. తెల్లవారు జాము 4 గంటలవరకు నగరం మొత్తం కుండపోత వర్షం కురిసింది. దాంతో…
Read More » -
తెలంగాణ
నన్ను ఆపేదెవడు.. రేవంత్ పై రెచ్చిపోయిన రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ లో వర్గ పోరు ముదురుతోంది. కొంత కాలంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సీనియర్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే…
Read More » -
తెలంగాణ
కాంగ్రెస్లో రేవంత్రెడ్డి ఎదురీత..!
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్లో రేవంత్రెడ్డి ఎదురీదుతున్నారా…? అందరినీ కలుపుకుపోయేందుకు శక్తికి మించి కష్టపడుతున్నారా…? ఓవైపు సీనియర్లు.. మరోవైపు గ్రూపులు.. ఆపై హైకమాండ్… అన్నింటినీ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
చంద్రబాబుకు డ్రీమ్ ప్రాజెక్టే డ్రాబ్యాక్ అవుతోందా..?
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలని కలలు కంటున్నారు. వేల ఎకరాల భూమిని సేకరించారు. ఇంకా భూమిని…
Read More » -
తెలంగాణ
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ
మునుగోడు, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : మునుగోడు మండలంలోని నిరుపేద విద్యార్థులకు విద్యా ప్రోత్సాహం కల్పించేందుకు లయన్స్ క్లబ్ మునుగోడు శ్రేయోభిలాషి అడుగులు వేసింది. స్వాతంత్ర దినోత్సవం…
Read More » -
జాతీయం
ధైర్యానికి జాతీయ గౌరవం: కానిస్టేబుల్ రాజునాయక్కు శౌర్య పథకం
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో అపూర్వ ధైర్యాన్ని ప్రదర్శించిన కానిస్టేబుల్ రాజునాయక్కు కేంద్ర ప్రభుత్వం శౌర్య పథకాన్ని ప్రకటించింది. మనోధైర్యానికి, దేశం…
Read More » -
తెలంగాణ
నా ప్రయాణం ఇక్కడితో ఆగదు – ఎమ్మెల్సీ కోదండరాం
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తెలంగాణలో ఎమ్మెల్సీగా నామినేట్ అయిన ప్రముఖ విద్యావేత్త, ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాం తన పదవిపై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టే…
Read More » -
జాతీయం
ఫాస్ట్ ట్రాక్ రూ.3000 వార్షిక పాస్ హైవే ప్రయాణానికి కొత్త దిక్సూచి
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డేస్క్ : నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రవేశపెట్టిన రూ. 3000 వార్షిక ఫాస్ట్ ట్రాక్ పాస్ నేడు దేశవ్యాప్తంగా…
Read More » -
తెలంగాణ
జాతీయ పతాకాన్ని అవమానించిన ఫారెస్ట్ అధికారి – బూట్లు విప్పకుండా జెండా ఆవిష్కరణపై విమర్శలు
మర్రిగూడ, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో జాతీయ త్రివర్ణ పతాకాన్ని గౌరవించడం ప్రతి భారత పౌరుడి ప్రాథమిక విధి. పాఠశాల పిల్లలు…
Read More » -
జాతీయం
ఎర్రకోటపై 12వసారి జెండా ఎగరేసిన ప్రధాని మోడీ – పాకిస్తాన్కు ఘాటు హెచ్చరిక
న్యూఢిల్లీ, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : దేశ రాజధాని ఢిల్లీలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం త్రివిధ దళాల గౌరవ వందనం…
Read More »








