-
ఆంధ్ర ప్రదేశ్
దద్దరిల్లిన జగన్ అడ్డా – వైసీపీకి చంద్రబాబు వార్నింగ్- ఏం జరగబోతోంది..!
కడప గడ్డ… వైఎస్ కుటుంబం అడ్డా. ఇది ఒకప్పటి మాట అని అంటున్నాయి టీడీపీ శ్రేణులు. మహానాడును విజయవంతంగా నిర్వహించి… కడప.. టీడీపీ ఖిల్లా అని నిరూపించామని…
Read More » -
తెలంగాణ
మొన్న కేటీఆర్.. నిన్న హరీష్.. నెక్ట్స్ ఎవరు..? – టార్గెట్లను గురిచూసి కొడుతున్న కవిత..!
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కవిత… ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం. సొంత పార్టీ బీఆర్ఎస్పై, కుటుంబసభ్యులపై తిరుగుబావుటా ఎగరేశారు. చిట్చాట్లతో ఎప్పటికప్పుడు హాట్…
Read More » -
తెలంగాణ
పుట్టిన ఊరికి పునాది బలం – అమెరికా నుంచి ఋణం తీర్చుతున్న కుంభం ప్రీతి,శ్రీనివాస్ రెడ్డి దంపతులు
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ: పుట్టిన గ్రామాన్ని మరిచిపోకుండా, సేవా స్పృహతో ఋణం తీర్చుకుంటూ ఆదర్శ దంపతులుగా నిలిచారు ఇందుర్తి మేటిచందాపురం గ్రామానికి చెందిన కుంభం ప్రీతి శ్రీనివాస్…
Read More » -
తెలంగాణ
“హైడ్రా” దృష్టి పెట్టాలి – అసైన్డ్ భూములపై మళ్లీ ప్రజల డిమాండ్
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : ఎల్బీనగర్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్లో చిన్న చెరువు కట్ట కింద ఉన్న సుమారు 12.13 ఎకరాల ప్రభుత్వ (అసైన్డ్)…
Read More » -
తెలంగాణ
పరకాలలో విత్తనాల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు
క్రైమ్ మిర్రర్, పరకాల: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంలో భాగంగా పరకాల పట్టణంలోని ఫెర్టిలైజర్ మరియు విత్తనాల దుకాణాలపై శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను…
Read More » -
తెలంగాణ
ఇందుర్తి మేటిచందాపురంలో గ్రామ బొడ్రాయి తృతీయ వార్షికోత్సవం ఘనంగా ప్రారంభం
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ : మర్రిగూడ మండలంలోని ఇందుర్తి మేటిచందాపురం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ గ్రామ బొడ్రాయి (నాభి శిల) తృతీయ వార్షికోత్సవం శుక్రవారం అంగరంగ…
Read More » -
తెలంగాణ
సర్కార్ భూమి హాంఫట్..! – కబ్జాదారుల కబంధహస్తాల్లో ప్రభుత్వ భూమి
చెరువు ఆయకట్టుకింది అసైన్డ్ భూమిని వదలని భూ బకాసురులు సుమారు 12.13 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ అన్యాక్రాంతం సదరు భూమిలో పెట్రోల్ బంకులు, బార్లు, వైన్ షాపులు,…
Read More » -
తెలంగాణ
మానవత్వం చాటుకున్న డీఎస్పీ రాజశేఖర్ రాజు – శభాష్ పోలీస్ అంటూ ప్రజల ప్రశంసలు
నల్లగొండ నిఘా ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): విధి నిర్వహణకు అంకితంగా ఉండే పోలీస్ అధికారుల్లో మానవత్వం జిలుగులు కనిపించడం అరుదు. కానీ మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు…
Read More » -
తెలంగాణ
శ్రీ నల్లపోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా
క్రైమ్ మిర్రర్, ఎల్బీనగర్ : హయత్నగర్ మండలం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వర్ధా నగర్ కాలనీలో శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది.…
Read More » -
క్రైమ్
రాజేంద్రనగర్లో దారుణం – అప్పు గొడవతో యువకుడి హత్య
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ : రాజేంద్రనగర్ బుడ్వేల్ ప్రాంతంలో ఓ యువకుడి దారుణ హత్య కలకలం రేపుతోంది. వరంగల్కు చెందిన సాయి కార్తీక్ అనే యువకుడిని, పులివెందులకు…
Read More »