తెలంగాణనల్గొండ

వర్షానికి ధ్వంసమైన చేనేత కార్మికుడి ఇల్లు

చండూరు, క్రైమ్ మిర్రర్… రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చండూరు పట్టణంలో మార్కండేయ ఆలయానికి సమీపంలో నివాసం ఉంటున్న రుద్ర శేఖర్ అనే చేనేత కార్మికుడి మిద్దె ఇల్లు ధ్వంసమైంది.  ఓ పక్క చేనేత రంగం  సంక్షోభంతో  ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.

Related Articles

Back to top button