Monday, February 23, 2026
Homeతెలంగాణట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి..!

ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి..!

క్రైమ్ మిర్రర్,మహాదేవపూర్:- జయశంకర్ జిల్లా,మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన వడ్ల వినోద్ (30) పొలంలో ట్రాక్టర్ తో రూట్ వెయిటర్ వేస్తున్న సమయంలో ప్రమాదవశాస్తూ ట్రాక్టర్ బోల్తా పడి వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకున్నారు. నూతన సర్పంచ్ గుజ్జుల లావణ్య శంకర్ స్థానిక పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read also : నిమిషానికి కోటి, 6 నిమిషాలకు 6 కోట్లు.. ఏ తమన్నా క్యా హువా?

Read also :డార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి జాక్ పాట్?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments