TeluguCrimeNews
-
క్రైమ్
అమీన్పూర్లో దారుణం- పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం కేసులో ట్విస్ట్
హైదరాబాద్ శివారులోని అమీన్పూర్లో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకున్న కేసు మిస్టరీగా మారింది. ఈ కేసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. పిల్లలకు విషమిచ్చి తల్లి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ప్రమాదమా..? హత్యా..? 12 సెకండ్ల ముందు ఏం జరిగింది – పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఎన్నో అనుమానాలు..!
పాస్టర్ ప్రవీణ్కుమార్ మృతి మిస్టరీగా మారింది. ఆయన నిజంగానే రోడ్డుప్రమాదంలో మరణించారా..? లేక ఎవరైనా చంపేసి ప్రమాదంగా సృష్టించే ప్రయత్నం చేశారా..? పాస్టర్ మృతిపై ఎన్నో అనుమానాలు,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
పోసాని కృష్ణమురళీ అరెస్ట్ – రహస్య ప్రాంతంలో విచారణ
సినీ నటుడు పోసాని కృష్ణమురళీని నిన్న (బుధవారం) రాత్రి అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పోసాని కృష్ణమురళీ ఇంటికి…
Read More » -
క్రైమ్
300 మంది చిన్నారులపై అత్యాచారం – జంతువులనూ వదలని మాజీ సర్జన్
వైద్య వృత్తి చాల పవిత్రమైనది. రోగుల ప్రాణాలు నిలబెట్టే వైద్యుడిని దేవుడిగా భావిస్తుంటారు. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉన్న వ్యక్తి… పైశాచికంగా ప్రవర్తించాడు. తన దగ్గరకు వచ్చే…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అన్నమయ్య జిల్లా గుండాలకోనలో ఏనుగుల బీభత్సం – ముగ్గురు మృతి
అన్నమయ్య జిల్లా గుండాల కోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. శివరాత్రి జాగరణ కోసం గుండాల కోన శివాలయానికి వెళ్తున్న భక్తులను తొక్కి చంపాయి. ఏనుగుల దాడిలో ముగ్గురు…
Read More » -
క్రైమ్
పీఎం కిసాన్ పేరుతో సైబర్ వల…ఏపీకే ఫైల్స్ పంపి అకౌంట్లు ఖాళీ చేస్తున్న కేటుగాళ్లు
టెక్నాలజీ పెరిగిపోతోంది. చేతిలో ఫోన్.. అందులో ఇంటర్నెట్… ఇవి లేకపోతే రోజు గడవదు. నగరాలు, పట్టణాలే కాదు… గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. చదువుకున్న వారైనా… చదువుకోని వారైన……
Read More » -
క్రైమ్
నాయనమ్మ కోసమే పరువు హత్య!సుర్యాపేట కేసులో ట్విస్ట్
సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగుచూసిన పరువు హత్య కేసులో ఆసక్తికరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి. వడ్లకొండ కృష్ణను హత్య చేసేందుకు అతని భార్య భార్గవికి చెందిన కుటుంబ…
Read More » -
తెలంగాణ
అధికారులపై దాడి గుండాల కుట్ర..దాడి ఘటనలో నిఘా విభాగాలు విఫలం.!
దాడుల్లో మా పార్టీ వాళ్లు ఉన్న వదలొద్దు… లగచర్ల వివాదంపై చేవేళ్ల ఎంపీ కొండా సంచలన వాఖ్యలు క్రైమ్ మిర్రర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి: ఫార్మా విలేజ్…
Read More » -
తెలంగాణ
ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!
తెలంగాణలో పాలన అస్తవ్యస్థంగా తయారైందనే విమర్శలు పెరుగుతుండగానే మంత్రుల తీరు మాత్రం మారడం లేదు. విదేశీ పర్యటనల్లో బిజిబిజీగా ఉంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 11 మంది మంత్రులు…
Read More » -
జాతీయం
పాఠం చెప్పడం మానేసి పాడు పని…బాలికతో అద్యాపకుడి అసభ్య ప్రవర్తన..!
క్రైమ్ మిర్రర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి: మండలానికి మార్గదర్శకంగా ఉండి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకుడు సభ్య సమాజం తలవంచుకునేలా విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు…
Read More »