TeluguCrimeNews
-
క్రైమ్
సెలూన్ షాపు పేరుతో తుపాకుల విక్రయం – అంతరాష్ట్ర ముఠా అరెస్టు
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : హైదరాబాద్ లో సెలూన్ షాపుల ముసుగులో తుపాకుల విక్రయాలు చేస్తూ, పౌరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అంతరాష్ట్ర ముఠాను…
Read More » -
క్రైమ్
రాజేంద్రనగర్లో దారుణం – అప్పు గొడవతో యువకుడి హత్య
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ : రాజేంద్రనగర్ బుడ్వేల్ ప్రాంతంలో ఓ యువకుడి దారుణ హత్య కలకలం రేపుతోంది. వరంగల్కు చెందిన సాయి కార్తీక్ అనే యువకుడిని, పులివెందులకు…
Read More » -
క్రైమ్
మానవత్వాన్ని మింగేసిన దురాగతి – నాలుగేళ్ల పాపపై అత్యాచారం, హత్య
ఆంధ్రప్రదేశ్లో మరోమారు మానవత్వాన్ని తలదించుకునే దారుణం చోటుచేసుకుంది. కడప జిల్లా మైలవరం మండలం ఏ.కంబాలదిన్నె గ్రామంలో నాలుగేళ్ల పసిపాపపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘాతుకం ఆదివారం…
Read More » -
క్రైమ్
అమీన్పూర్లో దారుణం- పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం కేసులో ట్విస్ట్
హైదరాబాద్ శివారులోని అమీన్పూర్లో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకున్న కేసు మిస్టరీగా మారింది. ఈ కేసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. పిల్లలకు విషమిచ్చి తల్లి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ప్రమాదమా..? హత్యా..? 12 సెకండ్ల ముందు ఏం జరిగింది – పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఎన్నో అనుమానాలు..!
పాస్టర్ ప్రవీణ్కుమార్ మృతి మిస్టరీగా మారింది. ఆయన నిజంగానే రోడ్డుప్రమాదంలో మరణించారా..? లేక ఎవరైనా చంపేసి ప్రమాదంగా సృష్టించే ప్రయత్నం చేశారా..? పాస్టర్ మృతిపై ఎన్నో అనుమానాలు,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
పోసాని కృష్ణమురళీ అరెస్ట్ – రహస్య ప్రాంతంలో విచారణ
సినీ నటుడు పోసాని కృష్ణమురళీని నిన్న (బుధవారం) రాత్రి అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పోసాని కృష్ణమురళీ ఇంటికి…
Read More » -
క్రైమ్
300 మంది చిన్నారులపై అత్యాచారం – జంతువులనూ వదలని మాజీ సర్జన్
వైద్య వృత్తి చాల పవిత్రమైనది. రోగుల ప్రాణాలు నిలబెట్టే వైద్యుడిని దేవుడిగా భావిస్తుంటారు. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉన్న వ్యక్తి… పైశాచికంగా ప్రవర్తించాడు. తన దగ్గరకు వచ్చే…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అన్నమయ్య జిల్లా గుండాలకోనలో ఏనుగుల బీభత్సం – ముగ్గురు మృతి
అన్నమయ్య జిల్లా గుండాల కోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. శివరాత్రి జాగరణ కోసం గుండాల కోన శివాలయానికి వెళ్తున్న భక్తులను తొక్కి చంపాయి. ఏనుగుల దాడిలో ముగ్గురు…
Read More » -
క్రైమ్
పీఎం కిసాన్ పేరుతో సైబర్ వల…ఏపీకే ఫైల్స్ పంపి అకౌంట్లు ఖాళీ చేస్తున్న కేటుగాళ్లు
టెక్నాలజీ పెరిగిపోతోంది. చేతిలో ఫోన్.. అందులో ఇంటర్నెట్… ఇవి లేకపోతే రోజు గడవదు. నగరాలు, పట్టణాలే కాదు… గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. చదువుకున్న వారైనా… చదువుకోని వారైన……
Read More » -
క్రైమ్
నాయనమ్మ కోసమే పరువు హత్య!సుర్యాపేట కేసులో ట్విస్ట్
సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగుచూసిన పరువు హత్య కేసులో ఆసక్తికరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి. వడ్లకొండ కృష్ణను హత్య చేసేందుకు అతని భార్య భార్గవికి చెందిన కుటుంబ…
Read More »