telangananews
-
తెలంగాణ
పెండింగ్ బిల్లుల గురించి అసెంబ్లీలో చర్చించమని కెసిఆర్ కు వినతి!
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించి 2019-24 గ్రామపంచాయతీ లను దేశంలోనే అద్భుత గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని…
Read More » -
జాతీయం
ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్.. పుష్ప మెగా ఫైర్
అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మువీ పుష్ప-2 వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఇండియా సినిమా చరిత్రలోనే తొలిసారిగా 12 వందలకు పైగా థియోటర్లలో రిలీజైంది. పుష్ప-2…
Read More » -
తెలంగాణ
లిక్కర్ తాగేదాన ఉరికించి కొడతం.. కొండా సురేఖకు స్వేరో వార్నింగ్
సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో జరుగుతున్న ఫుజ్ పాయిజన్ ఘటనలపై రాజకీయ దుమారం సాగుతోంది. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే పిల్లల ప్రాణాలు పోతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే…
Read More » -
తెలంగాణ
కంటతడి పెట్టిన మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
నల్లగొండలో దీక్షా దివస్ విజయవంతం… కిక్కిరిసిన సభా ప్రాంగణం నాటి తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని ఉద్వేగంగా పూసగుచ్చిన మాజీ మంత్రి గుంట కండ్ల. కెసిఆర్ ఆమరణ నిరాహారదీక్ష…
Read More » -
తెలంగాణ
కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే 95 శాతం పూర్తయిందని అధికారులు తెలిపారు. ఈ సర్వేలో మొత్తం 1 కోటి 18 లక్షల 2వేల…
Read More » -
తెలంగాణ
సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక
తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు వడ్డిస్తున్న ఆహారం పూర్తిగా కలుషితం అయిందనే టాక్ వస్తోంది. మాగనూరు జడ్పీ హైస్కూల్ లో…
Read More » -
తెలంగాణ
పిల్లలకు తిండి పెట్టలేని గాలిమాటలోడు.. రేవంత్ పై రెచ్చిపోయిన కిషన్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఏడాది పూర్తైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు…
Read More » -
తెలంగాణ
కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్
మాగనూరు ఘటన లో పిల్లలు కుర్ కూరే లు తిని అస్వస్థతకు గురయ్యారని హైకోర్టుకు తెలిపారు ప్రభుత్వ అడిషనల్ అడ్వాకేట్ జనరల్. భాద్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నామని…
Read More » -
తెలంగాణ
పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్కు MIM ఎమ్మెల్యే వార్నింగ్
హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి ఎంఐఎం ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. జీహెచ్ఎంసీ అధికారులకు చుక్కలు చూపించాడు. తాను చెప్పినట్లే చేయాలని వార్నింగ్ ఇచ్చాడు. మేయర్ ఆదేశాలు పాతబస్తీలో నడవవని చెప్పారు.…
Read More » -
క్రైమ్
ఇద్దరిని గొడ్డలితో నరికి చంపిన మావోలు.. వరంగల్ జిల్లాలో కలకలం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరోసారి మావోయిస్టుల కలకలం రేగింది. ఇద్దరు వ్యక్తులను నరికిచంపారు మావోయిస్టులు. ఈ ఘటన ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పోలీస్ శాఖను కలవరపెట్టింది.…
Read More »