#Telangana
-
తెలంగాణ
దట్టమైన కంప చెట్లు.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, ప్రయాణికులు
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, మాడుగులపల్లి::- రోడ్లకు ఇరువైపులా దట్టమైన కంపచెట్లు ఏపుగా పెరిగాయి. దీంతో రైతులకు, వాహనదారులకు అసౌకర్యంగా మారింది. స్థానికులు పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తమ…
Read More » -
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆకస్మికంగా తనికి చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
క్రైమ్ మిర్రర్, చండూరు:- నల్లగొండ జిల్లా చండూరు మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ గ ఎంపికైన (దుబ్బగూడెం) ఉడుతలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గురువారం జిల్లా కలెక్టర్…
Read More » -
తెలంగాణ
బ్రేకింగ్ న్యూస్… మునుగోడు నియోజక వర్గంలో డబుల్ రోడ్లుగా మారనున్న గ్రామీ రోడ్లు
క్రైమ్ మిర్రర్, మునుగోడు న్యూస్ :- తెలంగాణ లో పెరుగుతున్న వాహనాల రద్దీనీ దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో రహదారులను 3.75 మీటర్ల నుండి…
Read More » -
తెలంగాణ
తిరంగ ర్యాలీని విజయవంతం చేయండి :- బీజేపీ చండూరు పట్టణ అధ్యక్షుడు
క్రైమ్ మిర్రర్, చండూరు :- ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత సైన్యం వీరవిహారం చేసి పాకిస్తాన్ ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేయడంలో విజయాన్ని హర్షిస్తూ భారతీయ…
Read More » -
తెలంగాణ
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో బైక్పై వెళ్తున్న కుటుంబం పై తీగ పడి విషాదం
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి జిల్లా :- మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మరో కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది.…
Read More » -
తెలంగాణ
ఊసరవెల్లి రాజకీయాలు మానుకోండి :గోల్కొండ కిరణ్
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:- మహాదే పూర్ మండలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ స్పందించి మాజీ ఎమ్మెల్యే పుట్ట…
Read More » -
తెలంగాణ
మంత్రివర్యులకు కృతజ్ఞతలు అంటున్న సూరారం గ్రామస్తులు
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:- కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు కొంతమంది సొంత వాహనాల్లో వస్తుండగా చాలా మంది మాత్రం ఆర్టీసీ బస్సును ఆశ్రయిస్తున్నారు. మరి కొంతమంది…
Read More » -
తెలంగాణ
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆరుగురికి జైలు శిక్ష
క్రైమ్ మిర్రర్, నూతనకల్:- మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం హెచ్చరించారు.సోమవారం సూర్యాపేట పట్టణంలోని పలు ప్రాంతంలో వాహనాల తనిఖీలు చేపట్టారు.…
Read More » -
తెలంగాణ
సరస్వతీ పుష్కరాల్లో పోటెత్తిన భక్తులు
– ముగింపు దశకు చేరుకున్న సరస్వతీ పుష్కరాలు – ముగింపు దశకు చేరుకోవడంతో పెరిగిన భక్తుల తాకిడి – పుష్కర ఘాటు వద్ద కిక్కిరిసిన భక్తులు –…
Read More » -
తెలంగాణ
ఫ్యాబ్ సిటీలో భూములు కోల్పోయిన రావిర్యాల, జన్నయిగూడ,రైతులు
మహేశ్వరం, (క్రైమ్ మిర్రర్):- మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల, జన్నాయి గూడ లో ఉన్నసర్వే నంబర్ 18 నుండి 88 సర్వే నంబర్ వరకు 827 ఎకరాల భూమిని…
Read More »