Indian army
-
జాతీయం
పాకిస్తాన్ టూర్ చేసిన యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్/చెన్నై: యూట్యూబ్ వేదికగా పాపులర్ అయిన ‘భయ్యా సన్నీ యాదవ్’ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఇటీవల బైక్పై పాకిస్తాన్ టూర్కు వెళ్లిన ఆయనను చెన్నై అంతర్జాతీయ…
Read More » -
తెలంగాణ
“ఓపరేషన్ సింధూర్” సైనిక శక్తికి మద్దతుగా తిరంగ ర్యాలీ
క్రైమ్ మిర్రర్, ఎల్బీనగర్ : దేశ భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేసిన భారత జవాన్లకు సంఘీభావంగా, “సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ” ఆధ్వర్యంలో…
Read More » -
జాతీయం
ఉగ్రదాడి చేస్తే యుద్ధమే – టెర్రరిస్టులకు మోడీ మాస్ వార్నింగ్
ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించింది భారత్. పాకిస్తాన్ ఉగ్రవాదులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రదాడి చేస్తే.. యుద్ధంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. బాంబు పేలుళ్లు, కాల్పులు, హైజాక్స్.. ఎలాంటి…
Read More » -
జాతీయం
భారత్ దెబ్బకు గడగడలాడిన పాకిస్తాన్ – కళ్లబేరానికి దాయాది దేశం
క్రైమ్ మిర్రర్, ప్రత్యేక ప్రతినిది : అపరేషన్ సిందూర్.. విజయవంతమైంది. ఉగ్రవాదుల అండతో పేట్రేగిపోతున్న పాకిస్థాన్ను చావు దెబ్బ కొట్టింది భారత్. ఆపరేషన్ సిందూర్తో ఉగ్రమూకలను టార్గెట్…
Read More » -
అంతర్జాతీయం
ఇండియన్ ఆర్మీ కోసం సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ
ఆపరేషన్ సింధూర్ సక్సెస్తో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. భారత సైన్యం కోసం జనం రోడ్డెక్కుతున్నారు. జాతీయ జెండాలతో ర్యాలీలు తీస్తున్నారు. పాకిస్తాన్ ను ఖతం చేయాలని డిమాండ్…
Read More » -
అంతర్జాతీయం
14 మంది పాకిస్తాన్ సైనికులు హతం
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. ఒక వైపు భారత్, మరో వైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ…
Read More » -
అంతర్జాతీయం
మరో 24 గంటల్లో భారత్ దాడి చేస్తుంది : పాక్
క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్:- ఇండియా తమపై మరో 24-36 గంటల్లో మిలిటరీ యాక్షన్ తీసుకుంటుందని పాకిస్థాన్ మంత్రి అత్తావుల్లా తరార్ వెల్లడించారు. దీనిపై తమకు విశ్వసనీయ…
Read More »