crimenews
-
క్రైమ్
మహిళ దారుణ హత్య – భూ తగాదాలే కారణమా?
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో దారుణ హత్య చోటు చేసుకుంది. మండలంలోని పోలీస్ స్టేషన్కు కేవలం కొద్ది అడుగుల దూరంలోనే బొల్లు మల్లవ్వ (60)…
Read More » -
క్రైమ్
బెంగళూరులో దారుణం – సూట్కేసులో చిన్నారి మృతదేహం
బెంగళూరు నగర శివార్లలో బుధవారం ఉదయం ఒక హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. అనేకల్ తాలూకా పరిధిలోని చందాపుర ప్రాంతంలో రైల్వే ట్రాక్ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న…
Read More » -
క్రైమ్
ముంబై మల్వాణీలో పసి బిడ్డపై అత్యాచారం – తర్వాత హత్య
క్రైమ్ మిర్రర్, ముంబై: మానవత్వాన్ని మంటగలిపే దారుణం ముంబై నగరంలోని మల్వాణీలో చోటుచేసుకుంది. కేవలం రెండు సంవత్సరాల పసిపాపపై లైంగిక దాడి చేసి అనంతరం హత్య చేసిన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కూతుర్ని పెళ్లి చెయ్యాలని ఒత్తిడి – సహజీవన మహిళపై వేధింపులు
క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్ : ఓ మహిళతో సహజీవనంలో ఉన్న వ్యక్తి, ఆమె కుమార్తెను పెళ్లి చేసుకుంటానంటూ ఒత్తిడి చేస్తున్న ఘటన రాజానగరం మండలంలో వెలుగుచూసింది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అభిమానుల ముసుగులో అసాంఘిక శక్తులా – జగన్ జర భద్రం..!
వైఎస్ జగన్కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు పోటెత్తుతారు. అభిమాన నేతను ఒక్కసారి కలవాలని… మనసారా పలకరించాలని… ఒక్కసారి చేయి కలపాలని తాపత్రయపడతారు.…
Read More » -
క్రైమ్
అత్యాచార కేసులో నిందితులకు రిమాండ్ – మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి : దిశ సంఘటన మరువక ముందే రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది..నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కండపేట…
Read More » -
తెలంగాణ
హెచ్సీయూ వర్సెస్ ప్రభుత్వం – 400 ఎకరాల భూమిపై ఎవరి వాదన కరెక్ట్…?
హెచ్సీయూ, తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదానికి కారణమైన 400 ఎకరాల లెక్కేంటి..? ఆ భూములు ఎవరివి..? యూనివర్సిటీవేనా..? లేదా ప్రభుత్వానికికే చెందుతాయా…? యూనివర్సిటీ వాదన ఏంటి…? ప్రభుత్వం…
Read More » -
క్రైమ్
నల్గొండ జిల్లాలో మహిళ దారుణ హత్య… మద్యం మత్తులో భార్యను నరికి చంపిన భర్త!..
క్రైమ్ మిర్రర్, నల్గొండ బ్యూరో : నల్గొండ జిల్లాలో మహిళ దారుణ హత్య జరిగిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ…
Read More » -
క్రైమ్
అమీన్పూర్లో దారుణం- పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం కేసులో ట్విస్ట్
హైదరాబాద్ శివారులోని అమీన్పూర్లో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకున్న కేసు మిస్టరీగా మారింది. ఈ కేసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. పిల్లలకు విషమిచ్చి తల్లి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
పాస్టర్ ప్రవీణ్ ను చంపేశారా? మృతిపై వీడిన మిస్టరీ
తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మిస్టరీ వీడింది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ రాజమండ్రిలో అనుమానాస్పదంగా…
Read More »