Crimemirror news
-
ఆంధ్ర ప్రదేశ్
ఏపీ ఇంటర్ విద్యార్థులు అలర్ట్… పరీక్షల మార్కులలో మార్పులు?
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్కుల విధానాన్ని మార్చింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్షల్లో మార్కుల విధానంపై విద్యాశాఖ తాజాగా…
Read More » -
జాతీయం
కార్తీకమాసం ఎఫెక్ట్.. కిటకిట లాడబోతున్న దేవాలయాలు..!
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- కార్తీకమాసం ప్రారంభమయ్యింది.. దాదాపు ఒక నెలరోజుల పాటు ఈ మాసం ఉంటుంది. శివుడికి ఈ కార్తీకమాసం అంటే అత్యంత ఇష్టమైనదిగా భావిస్తారు. కార్తీకమాసం…
Read More » -
వైరల్
నటి రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. త్వరలోనే సన్యాసం అంటా?
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ :- నటి రేణు దేశాయ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో నేను సన్యాసం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తాజాగా జరిగినటువంటి…
Read More » -
సినిమా
వార్ -2 పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసిన నాగ వంశీ
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ టైగర్ హృతిక్ రోషన్ కలిసి నటించినటువంటి సినిమా వార్ -2. ఈ సినిమా బాలీవుడ్లో…
Read More » -
అంతర్జాతీయం
ఇండియా పై ఆరోపణలు సరికాదు : ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తండ్రీకొడుకులు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలే : కన్నబాబు
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పై వైసీపీ కీలక నేత కన్నబాబు తీవ్రంగా మండిపడ్డారు. వీళ్ళిద్దరూ నోరు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
భారీ వర్షాల వేల స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రుల డిమాండ్
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నిన్నటి నుంచి రేపటి వరకు భారీ…
Read More » -
క్రీడలు
వరల్డ్ కప్ ఓపెనర్స్ పై సోషల్ మీడియాలో చర్చ..!
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- 2027 వ సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటినుంచి దాదాపు 2 ఏళ్ల…
Read More » -
జాతీయం
ఢిల్లీలో పొల్యూషన్ పంచాయతీ…?
క్రైమ్ మిర్రర్, ఢిల్లీ న్యూస్ :- దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం పొల్యూషన్ పంచాయతీ నెలకొంది. బీజేపీ మరియు ఆప్ పార్టీల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతుంది.…
Read More » -
జాతీయం
ఢిల్లీలో గోరంగా పడిపోయిన గాలి నాణ్యత.. ఎంపీ సంజయ్ సింగ్ స్క్రీన్ షాట్ విడుదల?
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఢిల్లీలో సాధారణంగానే గాలి నాణ్యత చాలా దారుణంగా ఉంటుంది. అలాంటిది నిన్న దీపావళి కారణంగా ఢిల్లీలో టపాసులు కాల్చడంతో దేశంలోని చాలా…
Read More »








