Crimemirror news
-
తెలంగాణ
నాంపల్లి సీఐ దూది రాజుకు ఉత్తమ సేవా పురస్కారం!
నల్లగొండ,(క్రైమ్ మిర్రర్):-శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేస్తూ, వృత్తిపరంగా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను, నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) దూది రాజును జిల్లా యంత్రాంగం అభినందించింది. 77వ…
Read More » -
క్రీడలు
ఏంటి అభి భాయ్.. 12 బంతుల్లోనే 50 చేయాల్సింది : యువరాజ్ సింగ్
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :-టీమిండియా యంగ్ ప్లేయర్, సిక్సర్ల వీరుడు అభిషేక్ శర్మ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే అనిపిస్తుంది. ఒకప్పుడు సిక్సర్ల వీరుడు…
Read More » -
తెలంగాణ
ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ అందాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ (క్రైమ్ మిర్రర్):- భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వాల వల్లనే నేడు దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.…
Read More » -
సినిమా
హిందీ చిత్రాలు మూలాలను కోల్పోతున్నాయి.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు?
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ బాలీవుడ్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ అనేది ప్లాస్టిక్ విగ్రహాల…
Read More » -
తెలంగాణ
ఆత్మకూరు(ఎం)లో శ్రీ కనకదుర్గ అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవం
క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు(ఎం):-యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం వేద పండితులు బ్రహ్మశ్రీ జనగామ చంద్రశేఖర శాస్త్రి…
Read More » -
తెలంగాణ
రాళ్ల జనగాం గ్రామంలో పులి సంచారం.. దూడ మృతి
క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా,యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగాం గ్రామ పరిధిలోని వ్యవసాయ బావి వద్ద పులి సంచారం కలకలం రేపింది. ఈ ఘటనలో పులి…
Read More » -
తెలంగాణ
వట్టిపల్లిలో శివనామస్మరణ- వైభవంగా శ్రీ భవానిరామలింగేశ్వర స్వామి కళ్యాణం
మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:- మండలంలోని వట్టిపల్లి గ్రామంలో వెలసిన ప్రాచీన, ఏకశిల శ్రీభవాని రామలింగేశ్వర స్వామి, జాతర ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవం…
Read More » -
తెలంగాణ
మున్సిపల్ ఎన్నికలపై యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం
మిర్యాలగూడ,క్రైమ్ మిర్రర్:- మిర్యాలగూడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ అజారుద్దీన్ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ భవన్లో ఆదివారం యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు.…
Read More » -
తెలంగాణ
రాజేష్ హత్యపై గులాబీ గర్జన
కోదాడ, క్రైమ్ మిర్రర్:- కోదాడ పట్టణం రాజకీయ వేడితో ఉక్కిరిబిక్కిరైంది. దళిత యువకుడు కర్ల రాజేష్ లాక్అప్ డెత్ ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన…
Read More »
