Wednesday, February 18, 2026
Homeతెలంగాణప్రశాంత్ జ్ఞాపకార్థం పాఠశాలకు బీరువాలు అందజేసిన తోటి విద్యార్దులు

ప్రశాంత్ జ్ఞాపకార్థం పాఠశాలకు బీరువాలు అందజేసిన తోటి విద్యార్దులు

•జడ్పిహెచ్ఎస్ మునుగోడు 2004-05 బ్యాచ్

మునుగోడు, క్రైమ్ మిర్రర్:- మునుగోడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 2004 – 2005 బ్యాచ్ విద్యార్దులు తోటి విద్యార్ది ప్రశాంత్ జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్ధుల అవసరాల కోసం పాఠశాలకు 3 బీరువాలు విరాళంగా అందజేశారు. ప్రధానోపాధ్యాయులు బాల ప్రసాద్ విద్యార్ధుల సేవబావాన్నీ అభినందించారు. పాఠశాల ఉపాధ్యాయులు కే సత్తిరెడ్డి , కే రత్నయ్య తోపాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొని ప్రశంసించారు. బ్యాచ్ సభ్యులు మాట్లాడుతూ ప్రశాంత్ మా మిత్రుడు ఎప్పుడూ సహాయం చేయాలనే మనసున్న వ్యక్తి అన్నారు. అతని జ్ఞాపకాలు గుర్తుకు ఉండేలా పాఠశాలకు బీరువాలు విరాళంగా అందజేషామన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్దులు 2004 – 05 బ్యాచ్ విద్యార్దులకు కృతజ్ఞతలు తెలిపారు.

Relationships: అబ్బాయిలకు అమ్మాయిలో నచ్చేది ఇదే!

iPhone ఎందుకు సేఫ్ అంటారో తెలుసా?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments