Wednesday, March 18, 2026
Homeతెలంగాణమునుగోడులో డిపిఓ ఆకస్మిక పర్యటన

మునుగోడులో డిపిఓ ఆకస్మిక పర్యటన

మునుగోడు, క్రైమ్ మిర్రర్ :- మునుగోడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మహాత్మజ్యోతిబాపూలే బాలికల పాఠశాల ను స్పెషల్ ఆఫీసర్ మరియు డిపిఓ వెంకటయ్య,ఎంఇఓ తలమల్ల మల్లేశం తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్దులకు ఇబ్బందులు కలుగకుండా మౌలిక సదుపాయాలు కల్పించి,పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు.

మెనూ ప్రకారం విద్యార్దులకు భోజనం అందించాలన్నారు.అలా చేయని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ లో పాల్గొన్నారు. ఎంపిడిఓ యుగంధర్ రెడ్డి,ఇంచార్జీ తహశీల్దార్ నరేష్, సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి,డాక్టర్ నర్మద ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

Read also : 10 లక్షల అప్పు.. ఏం చేయాలో తోచని పరిస్థితి.. సరదాగా AI ని ప్రశ్నించాడు.. చివరికి?

Read also : బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. పోర్న్ సైట్లలో చిరంజీవి డీప్ ఫేక్ వీడియో!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments