Friday, March 13, 2026
Homeతెలంగాణచిల్పకుంట్లలో సత్తా చాటిన సిపిఎం పార్టీ అభ్యర్థులు

చిల్పకుంట్లలో సత్తా చాటిన సిపిఎం పార్టీ అభ్యర్థులు

నూతనకల్, క్రైమ్ మిర్రర్ :- నూతనకల్ మండలం, చిల్పకుంట్లలో సిపిఎం పార్టీ సత్తా చాటింది. పంచాయితీ ఎన్నికల్లో సిపిఎం ఒంటరిగా పోటీ చేయగా, కాంగ్రెస్ టిఆర్ఎస్ సీపీఐ(ఎంఎల్ న్యూ డెమోక్రసీ) పార్టీలు ఉమ్మడిగా పోటీలో దిగాయి. సర్పంచ్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థి అంజపల్లి నర్సమ్మ తన సమీప ప్రత్యర్థి బత్తుల పద్మపై 52 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.12 వార్డులో 8 వార్డులను సిపిఎం పార్టీ గెలుచుకొని తన సత్తాను చాటింది. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలతో పాటు చిల్పకుంట్ల గ్రామ పంచాయితీ ఎన్నికల్లో గెలుపొందడం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Read also : మార్పు కోరిన ప్రజలు.. పాలకూరి రమాదేవి,నరసింహ గౌడ్ ఘన విజయం

Read also : Modi-Putin Selfie: మోడీ-పుతిన్ సెల్ఫీ.. ట్రంప్ పై అమెరికన్ల విమర్శలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments