జాతీయం
-
‘ఆటంబాంబు’ పేల్చండి.. రాహుల్కు రాజ్నాథ్ సవాల్!
Rajnath Singh On Rahul Gandhi: 2024 లోక్ సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి…
Read More » -
పీఎం కిసాన్ నిధులు విడుదల, 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు!
PM Kisan Samman Nidhi: అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులు విడుదలయ్యాయి. వారణాసిలో జరిగిన కార్యక్రమంలో…
Read More » -
కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు
రేప్ కేసులో రేవణ్ణను దోషిగా తేల్చిన కోర్టు ఇవాళ శిక్ష ఖరారు చేసిన బెంగళూరు కోర్టు బాధితురాలికి రూ.7లక్షలు చెల్లించాలని ఆదేశం అత్యాచారం చేసి బెదిరించాడని ప్రజ్వల్పై…
Read More » -
‘డెడ్ ఎకానమీ’.. రాహుల్ కామెంట్స్ ను ఖండించిన శశిథరూర్!
Shashi Tharoor Differs With Rahul Gandhi: భారత్ మీద 25 శాతం దిగుమతి సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా నుంచి ఆయుధాలు,…
Read More » -
సెప్టెంబరు 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక, ధన్ఖడ్ ప్లేస్ లో వచ్చేదెవరో?
Vice President Election: కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఎన్నిక జరపనున్నట్లు ప్రకటించింది. జగదీప్…
Read More » -
బీహార్ ఓటర్ల ముసాయిదా లిస్ట్ వచ్చేసింది, ఈసీ ఏం చెప్పిందంటే?
Bihar New Voter List: రాజకీయ దుమారం చెలరేగినప్పటికీ భారత ఎన్నికల సంఘం బీహార్ ఓటర్ల ముసాయిదా జాబితాను పకడ్బందీగా రూపొందించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల…
Read More » -
అవన్నీ బాధ్యతారహిత వ్యాఖ్యలు, రాహుల్ పై ఈసీ తీవ్ర ఆగ్రహం!
Elction Commission On Rahul: బీహార్ లో ఓటర్ల జాబితా సవరణపై రాహుల్ గాంధీ పదే పదే విమర్శలు చేయడంపై భారత ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది.…
Read More » -
ధర్మస్థలలో కొనసాగుతున్న తవ్వకాలు, ఇంతకీ ఆ అస్థిపంజరం ఎవరిది?
Dharmasthala Case: కర్ణాటక ధర్మస్థలలో మృతదేహాల కోసం సిట్ అధికారులు త్వకాలు జరపుతున్నారు. మూడో రోజు ఓ అస్థిపంజరం బయటపడింది. ధర్మస్థలలో వందలాది మృతదేహాలను పూడ్చినట్లు నమోదైన…
Read More » -
క్వింటాల్ బియ్యం రూ. 2,250.. కేంద్రం కీలక నిర్ణయం!
Bharat Brand Rice: తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం పేద, మధ్య తరగతి ప్రజలకు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బియ్యం ధరల…
Read More »









