జాతీయం
-
సింగర్ కల్పన ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసింది..? విచారణలో విస్తుపోయే వాస్తవాలు..!
కల్పన… ప్రముఖ సింగర్. తెలుగు సినీ పరిశ్రమలో మంచి పేరున్న సింగర్స్లో ఆమె ఒకరు. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఈమె ఆత్మహత్యాయత్నం … కలకలం రేపింది. అసలు…
Read More » -
మోడీని వదిలేసి కిషన్రెడ్డిని టార్గెట్ చేసిన రేవంత్రెడ్డి- దీని వెనుక అసలు కథేంటి…?
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి… ఈమధ్య కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. కిషన్రెడ్డిని ఏకంగా సైంధవుడితో పోల్చేశారు. ఆయన్ను వదిలేది లేదని.. అందుకే చాకిరేవు పెడుతున్నానని…
Read More » -
కర్ణాటకకు కొత్త సీఎం.. కాంగ్రెస్ లో ముసలం?
కర్ణాటక కాంగ్రెస్ లో ముసలం ముదిరేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వ్యవహారం హస్తం పార్టీలో సెగలు రేపుతోంది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలే అవకాశాలు ఉన్నాయనే చర్చ…
Read More » -
మహాకుంభమేళా విజయవంతమైంది – అసౌకర్యం కలిగుంటే క్షమించాలన్న ప్రధాని
మహాకుంభమేళా… ఒక అద్భుత ఘట్టం. 144 ఏళ్లకు ఒకసారి జరిగే అతిపెద్ద జాతర. ఈ మహాఅద్భుత కార్యక్రమం… నిన్న (బుధవారం) మహాశివరాత్రితో ముగిసింది. జీవితంలో ఒకసారి మాత్రమే…
Read More » -
కవితకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..!
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్:తీహార్ జైలులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయినట్లు సమాచారం. దీంతో అధికారులు వెంటనే జైలు నుంచి దీన్ఐయాల్ ఆస్పత్రికి ఆమెను తరలించారు.…
Read More » -
200 మంది మాజీ ఎంపీలకు నోటీసులు.
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: తమకు కేటాయించిన అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలంటూ 200 మందికి పైగా మాజీ ఎంపీలకు కేంద్ర గృహ నిర్మాణ,పట్టణ వ్యవహారాల మంత్రిత్వ…
Read More » -
నేటితో ముగుస్తున్న మహాకుంభమేళా – ఎన్నికోట్ల మంది పుణ్యస్నానాలు చేశారో తెలుసా..?
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా తుదిదశకు చేరుకుంది. జవనరి 13న ప్రారంభమైన కుంభమేళా… ఇవాళ్టితో (బుధవారం) ముగుస్తుంది. నేడు శివరాత్రి కావడంతో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు.…
Read More » -
ప్రధాని మోడీతో సీఎం రేవంత్రెడ్డి భేటీ – చర్చించిన కీలక అంశాలు ఇవే..
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రి శ్రీధర్బాబు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి,…
Read More » -
ఢిల్లీ అసెంబ్లీలో గందరగోళం-12 మంది ఆప్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఢిల్లీ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. గవర్నర్ ప్రసంగిస్తుండగా… ఆప్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో 12 మంది ఆప్ ఎమ్మెల్యేలను…
Read More »