క్రైమ్
-
ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య..గొడ్డలితో నరికి చంపిన మావోయిస్టులు
క్రైమ్ మిర్రర్, ములుగు(ప్రతినిధి): ములుగు జిల్లాలోని వాజేడు లో మావోయిస్టులు పోలీసుల ఇన్ ఫార్మర్ నెపంతో ఇద్దరు వ్యక్తులను హతమార్చారు. వాజేడు మండలం పెనుగోలు కాలనీకి చెందిన…
Read More » -
ఇద్దరిని గొడ్డలితో నరికి చంపిన మావోలు.. వరంగల్ జిల్లాలో కలకలం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరోసారి మావోయిస్టుల కలకలం రేగింది. ఇద్దరు వ్యక్తులను నరికిచంపారు మావోయిస్టులు. ఈ ఘటన ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పోలీస్ శాఖను కలవరపెట్టింది.…
Read More » -
నెల రోజులకే పేలిన ఎలక్ట్రిక్ బైక్.. బీ అలర్ట్
జగిత్యాల జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. చార్జింగ్ పెట్టగా ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారిగా పేలిపోయింది. పూర్తిగా కాలిపోయింది. కొన్న నెల రోజులకే ఎలక్ట్రిక్ బైక్ పేలిన ఘటన…
Read More » -
హీరోయిన్ కస్తూరీ జైలు నుంచి రిలీజ్
తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో జైలుకు వెళ్లిన హీరోయిన్ కస్తూరీ ఇవాళ విడుదల కానున్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తమిళనాడు పుళల్ జైలు నుంచి…
Read More » -
హైదరాబాద్ లో భారీగా మంటలు.. పరుగులు పెట్టిన జనాలు
హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యూసఫ్గూడలోని హైదరాబాద్ బిర్యాని హౌస్ దగ్గర ఉన్న ఆటోమొబైల్ షాప్లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దుకాణంలో మంటలు చెలరేగడంతో…
Read More » -
దేవాలయంలో నమాజ్.. హైదరాబాద్ లో మరోసారి ఉద్రిక్తత
హైదరాబాద్ లో మరో వివాదాస్పద ఘటన జరిగింది. ఇటీవల కాలంలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని సలీం అనే…
Read More » -
నిజామాబాద్ మేయర్ భర్తపై సుత్తితో దాడి
నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. అందరూ చూస్తిండగానే.. నడి కోడ్డుపై నగర్ మేయర్ భర్త పై ఆటో డ్రైవర్ దాడి చేశాడు. సుత్తితో కొట్టడంతో మేయర్ భర్త…
Read More » -
రియల్ ఎస్టేట్లో మరో మోసం.. నిండా ముంచిన సువర్ణ భూమి
సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండీ శ్రీధర్ బొలినేని, డైరెక్టర్ దీప్తి బొలినేనిలపై హైదరాబాద్ సీసీఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసం చేశారని…
Read More » -
పోలీసులను చూసి భయపడి… ప్రాణాలు వదిలిన యువకుడు!
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో పోలీసులు వాహనం ఎక్కడ ఆపుతారు వేగంగా వెళ్లి వాహనం అదుపుతప్పి ఫ్లైఓవర్ ను ఢీ కొట్టి మరణించాడు. ఈ సంఘటనతో అక్కడున్న వారంతా…
Read More » -
మెడికల్ కాలేజీలో మంటలు.. 10 మంది చిన్నారులు సజీవదహనం
ఉత్తర ప్రదేశ్లో తీవ్ర విషాద ఘటన జరిగింది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం జరిగింది. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు వ్యాపించాయి.…
Read More »






