క్రైమ్
-
మధ్యవర్తిపై కత్తి దాడి – భార్య పుట్టింటికి వెళ్లిందని హత్య
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: భార్య పుట్టింటికి వెళ్లిందనే కోపంతో పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తినే కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన మంగళూరులో చోటు చేసుకుంది.…
Read More » -
మానవత్వాన్ని మింగేసిన దురాగతి – నాలుగేళ్ల పాపపై అత్యాచారం, హత్య
ఆంధ్రప్రదేశ్లో మరోమారు మానవత్వాన్ని తలదించుకునే దారుణం చోటుచేసుకుంది. కడప జిల్లా మైలవరం మండలం ఏ.కంబాలదిన్నె గ్రామంలో నాలుగేళ్ల పసిపాపపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘాతుకం ఆదివారం…
Read More » -
తిరుమలలో అపచార అలజడి – నిద్రలో టీటీడీ నిఘా వ్యవస్థ
తిరుమల, (క్రైమ్ మిర్రర్): పవిత్ర క్షేత్రమైన తిరుమలలో శాంతి, భద్రతలపై ప్రశ్నలు తలెత్తిస్తున్నాయి. వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాల నేపధ్యంలో టీటీడీ నిఘా వ్యవస్థ నిర్లక్ష్యానికి నిదర్శనంగా…
Read More » -
సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ దాడులు
హైదరాబాద్, మే 23 (క్రైమ్ మిర్రర్): హైదరాబాద్లో అవినీతి మరోసారి వెలుగు చూసింది. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విట్టాల్ రావును…
Read More » -
నారాయణపూర్ ఎన్కౌంటర్ – నంబాల కేశవరావు మృతి చుట్టూ వివాదాలు
నారాయణపూర్/హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్పై వివాదాలు ముదురుతున్నాయి. ఈ ఆపరేషన్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందగా,…
Read More » -
కాల్ సెంటర్ ముసుగులో భారీ సైబర్ మోసాలు
అనకాపల్లి, క్రైమ్ మిర్రర్ : ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. అచ్యుతాపురం ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని, విదేశీయులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న భారీ కాల్…
Read More » -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం గొట్టుముక్కుల గ్రామ పంచాయతీలో ఓ ఉద్యోగి అవినీతికి అడ్డుగా తలెత్తిన తాజా ఘటన చర్చనీయాంశంగా మారింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి కట్కం…
Read More » -
బెంగళూరులో దారుణం – సూట్కేసులో చిన్నారి మృతదేహం
బెంగళూరు నగర శివార్లలో బుధవారం ఉదయం ఒక హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. అనేకల్ తాలూకా పరిధిలోని చందాపుర ప్రాంతంలో రైల్వే ట్రాక్ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న…
Read More » -
చంద్రబాబుకు బాంబు పెట్టిన మావో అగ్రనేత ఎన్ కౌంటర్
మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగారుతో మావోయిస్టు పార్టీ తుడుచుపెట్టుకుపోతోంది. ఆపరేషన్ బ్లార్ ఫారెస్టులో వందలాది మంది మావోయిస్టులు హతమయ్యారు.…
Read More » -
ముంబై మల్వాణీలో పసి బిడ్డపై అత్యాచారం – తర్వాత హత్య
క్రైమ్ మిర్రర్, ముంబై: మానవత్వాన్ని మంటగలిపే దారుణం ముంబై నగరంలోని మల్వాణీలో చోటుచేసుకుంది. కేవలం రెండు సంవత్సరాల పసిపాపపై లైంగిక దాడి చేసి అనంతరం హత్య చేసిన…
Read More »







