క్రైమ్
-
సెలూన్ షాపు పేరుతో తుపాకుల విక్రయం – అంతరాష్ట్ర ముఠా అరెస్టు
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : హైదరాబాద్ లో సెలూన్ షాపుల ముసుగులో తుపాకుల విక్రయాలు చేస్తూ, పౌరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అంతరాష్ట్ర ముఠాను…
Read More » -
రాజేంద్రనగర్లో దారుణం – అప్పు గొడవతో యువకుడి హత్య
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ : రాజేంద్రనగర్ బుడ్వేల్ ప్రాంతంలో ఓ యువకుడి దారుణ హత్య కలకలం రేపుతోంది. వరంగల్కు చెందిన సాయి కార్తీక్ అనే యువకుడిని, పులివెందులకు…
Read More » -
పాకిస్తాన్ టూర్ చేసిన యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్/చెన్నై: యూట్యూబ్ వేదికగా పాపులర్ అయిన ‘భయ్యా సన్నీ యాదవ్’ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఇటీవల బైక్పై పాకిస్తాన్ టూర్కు వెళ్లిన ఆయనను చెన్నై అంతర్జాతీయ…
Read More » -
కారు ప్రమాదంలో గాయపడ్డ వైయస్ఆర్సీపీ నేత కొండా రాజీవ్
తిరుపతి, క్రైమ్ మిర్రర్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అరుణాచలం నుంచి తిరిగి వస్తుండగా ఆయన…
Read More » -
యాదగిరిగుట్ట కొండపై చింతపండు దొంగతనం…
యాదగిరిగుట్ట, క్రైమ్ మిర్రర్: పవిత్ర యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై దారుణమైన దొంగతన ఘటన వెలుగులోకి వచ్చింది. కొండపైన ఉన్న గోదాం నుండి 10 బస్తాల చింతపండును…
Read More » -
పూజల పేరుతో మహిళను మోసగించిన పూజారి – పరారీలో నిందితుడు సాయిరాజ్
నాగోల్, క్రైమ్ మిర్రర్ : పూజల పేరుతో ఓ మహిళను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగోల్కు చెందిన “శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి…
Read More » -
IAS అధికారినంటూ యువకులకు గాలం.. నల్గొండ యువతి అరెస్ట్
ఐఏఎస్ అధికారి అంటూ యువకులను నమ్మించి మోసం చేస్తున్న కిలాడి లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ ప్రత్యూష ఐఏఎస్గా చలామణీ అవుతూ యువకులను మోసం చేసి…
Read More » -
మహిళ దారుణ హత్య – భూ తగాదాలే కారణమా?
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో దారుణ హత్య చోటు చేసుకుంది. మండలంలోని పోలీస్ స్టేషన్కు కేవలం కొద్ది అడుగుల దూరంలోనే బొల్లు మల్లవ్వ (60)…
Read More » -
జ్యోతికి పాకిస్తాన్లో రాజభోగాలు – ఏకే-47లతో ఏడుగురు గన్మెన్లు కాపలాగా!
ఢిల్లీ, క్రైమ్ మిర్రర్ : పాక్ గూఢాచారి కేసుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో మరో బాంబ్ షెల్! శత్రుదేశమైన పాకిస్తాన్లో ఆమెకు రాజభోగాలు …
Read More » -
ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి
30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ అరుణ, డాక్యుమెంట్ రైటర్ అడ్డంగా దొరికిన ఘటన ఖమ్మం, క్రైమ్ మిర్రర్ : ఖమ్మం రూరల్ సబ్…
Read More »