క్రైమ్
-
కేసీఆర్, కేటీఆర్ను గుంజుకుపోయి బొక్కలే వేసేవాళ్లం.. రెచ్చిపోయిన బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ తో అనేక మంది జీవితాలను కేసీఆర్ నాశనం చేశారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. దీనివెనుక ఎవరున్నారో…
Read More » -
గచ్చిబౌలి యోగా వేడుకల్లో తొక్కిసలాట.. యువతికి సీరియస్
హైదరాబాద్ గచ్చిబౌలి జియంసి బాలయేగి స్టేడియంలో యోగా దినోత్సవం వేడుకల్లో తోక్కిసలాట జరిగింది. గేట్ నేంబరు 2 దగ్గర బ్రేక్ ఫాస్ట్ పంపిణీ దగ్గర తోపులాట జరగడంతో…
Read More » -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, హరీష్ కు నోటీసులు?
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. విచారణలో దూకుడు పెంచిన ఏసీబీ.. కీలక నేతలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. కాంగ్రెస్,…
Read More » -
తల్లి,బిడ్డతో సెక్స్ చాటింగ్.. వృద్ధుడి నుంచి 40 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
హైదరాబాద్ లో మరో సైబర్ కేటుగాళ్లు మోసం బయటపడింది. 70 సంవత్సరాల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగిని హనీ ట్రాప్ చేసి 40 లక్షల రూపాయలు కాజేశారు సైబర్…
Read More » -
హైదరాబాద్ లో హై అలెర్ట్.. విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎయిర్పోర్ట్కు మెయిల్ పంపి బెదిరించారు ఆగంతకులు. బాంబులు పెట్టామని.. కాసేపట్లో విమానాశ్రయం పేలిపోతుందని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన…
Read More » -
రఘువంశీపై మంత్ర ప్రయోగం, హనీమూన్ మర్డర్ కేసులో న్యూ ట్విస్ట్!
Honeymoon Murder Case: మేఘాలయ హనీమూన్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రాజా రఘువంశీకి పెళ్లైన కొత్తలోనే సోనమ్ మంత్ర ప్రయోగం చేసిందని.. బాధితుడి తండ్రి…
Read More » -
శోభనం కోసం ఒత్తిడి.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య!
Maharashtra Crime: మేఘాలయ హనీమూన్ కేసు మరువక ముందే మరో ఘటన జరిగింది. మహారాష్ట్రలో ఓ భార్య భర్తను పెళ్లి అయిన 15 రోజులకే గొడ్డలితో నరికి…
Read More »