క్రైమ్
-
భార్యను 72 ముక్కలుగా నరికి.. సినిమా టికెట్స్ బుక్ చేసిన భర్త
తెలంగాణలో సంచలనంగా మారిన.. విచారణలో పోలీసులకు సవాల్ గా మారిన మీర్ పేట మర్డర్ కేసులో కీలక అంశాలు వెలుగులోనికి వస్తున్నాయి. పోలీసుల విచారణలో నమ్మశక్యం కాని…
Read More » -
శ్రీచైతన్య విద్యా సంస్థలకు షాక్.. సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు
శ్రీ చైతన్య విద్యాసంస్థలకు తెలంగాణ సర్కార్ బిగ్ షాకిచ్చింది. మాదాపూర్లోని శ్రీచైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్ లైసెన్స్ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రద్దు చేసింది.…
Read More » -
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దౌర్జన్యం.. వందమందితో వెళ్లి ల్యాండ్ కబ్జా!
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన అనుచరులతో వెళ్లి ల్యాండ్ కబ్జా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. తన భూమిలోకి ఎమ్మెల్యే…
Read More » -
రూ. 55 లక్షలకు కిడ్నీ.. హైదరాబాద్ కేసులో సంచలనాలు
హైదరాబాద్ కొత్తపేటలో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. కిడ్నీ మార్పిడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ వ్యవహారంలో ఇద్దరిని…
Read More » -
డౌట్ తో కంటైనర్ ను తెరవమన్న పోలీసులు!.. లోపల ఉన్నది చూస్తే షాక్ అవ్వాల్సిందే
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో అక్రమ రవాణా ఘటన చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలం వేంపాడు టోల్…
Read More » -
భార్యను 72 ముక్కలు నరికింది అందుకే.. మీర్పేట్ హత్య కేసులో కొత్తకోణం
తెలంగాణలో సంచలనంగా మారిన మీర్ పేట మహిళ హత్య కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. నిందితుడు గురుమూర్తికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.…
Read More » -
భార్యను ముక్కలుగా నరికి.. కాల్చి.. పొడిగా చేసిన భర్త,, హైదరాబాద్ లో కిరాతకం
హైదరాబాద్ మీర్ పేట జిల్లెలగూడలో కిరాతక ఘటన జరిగింది. అతికిరాతకంగా భార్యను హత్య చేశాడు భర్త గురుమూర్తి. హత్య చేసి డెడ్ బాడీని కుక్కర్ లో ఉడక…
Read More » -
ప్రయాణికులను ఢీకొట్టిన రైలు.. 20 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రయాణికులను రైలు ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో పుష్పక్ ఎక్స్ప్రెస్…
Read More »