Tuesday, February 24, 2026
Homeజాతీయంఇద్దరు మహానుభావులను కోల్పోయిన భారత్!... 2024 తీరనిలోటు?

ఇద్దరు మహానుభావులను కోల్పోయిన భారత్!… 2024 తీరనిలోటు?

ఈ సంవత్సరం మన భారతదేశంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. మరి కొద్ది రోజుల్లో 2024వ సంవత్సరం ముగుస్తుండగా ఈ సంవత్సరంలో ఏం జరిగింది అని ప్రతి ఒక్కరు కూడా ఆరతిస్తూ ఉన్నారు. అయితే మనం ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రతన్ టాటా మరియు మన్మోహన్ సింగ్ మరణించడం. వీళ్ళిద్దరు కూడా మరణించడం అనేది దేశానికి తీరని లోటు అంటూ భారతదేశంలోని చాలామంది సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు రతన్ టాటా మరియు మరోవైపు మన్మోహన్ సింగ్ ఇద్దరు కూడా దేశానికి ఎన్నో సేవలు అందించారు.

విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వైసీపీ నిరసనలు

రతన్ టాటా ఒక పారిశ్రామికవేత్తగా భారతదేశంలోని నిరుద్యోగ యువతలకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు అవసరమైన వారికి తన ఆస్తిలో ఎంతోకొంత నిరుపేదలకు పంచిపెట్టిన ఘనత రతన్ టాటా కి దక్కుతుంది. మరోవైపు మన్మోహన్ సింగ్ మన భారతదేశానికి దాదాపుగా పది సంవత్సరాలు పాటు ప్రధానిగా ఉండడంతో పాటు భారతదేశంలో అనేక మార్పులను తీసుకువచ్చారు. కాబట్టి మన్మోహన్ సింగ్ కూడా ఒక మంచి వ్యక్తిగా మన భారతదేశంలో ఒరిగా నిలిచాడు. ఇతను మన భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చిన వ్యక్తిగా మంచి పేరు కూడా పొందాడు.

శబరిమల ఆలయం మూసివేత!… మకర జ్యోతి ఎప్పుడో తెలుసా?

కాబట్టి ఇద్దరు కూడా మన భారతదేశంలో అనేక పెను మార్పులను తీసుకువచ్చారు. మన భారతదేశ గా ఆర్థిక వ్యవస్థను కూడా పూర్తిగా మార్చేసిన ఘనత వీళ్లిద్దరికే దక్కుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments