-
జాతీయం
మేటర్ వీక్.. ప్రచారం పీక్! నవ్వులపాలపైన ఫేకిస్తాన్
భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో కకావికలమైన పాక్తిస్తాన్.. విష ప్రచారానికి దిగుతోంది. భారత విజయాన్ని జీర్ణించుకోలేక చిల్లర కూతలు కూస్తోంది. ఎల్ఓసీ దగ్గర కాల్పులకు…
Read More » -
జాతీయం
8 పాక్ ఎయిర్ బేస్ లను లేపేసిన భారత్
పాకిస్తాన్ కళ్లు మూసి తెరిచేలోగా అక్కడి మిలటరీ, ఎయిర్ బేస్ లు లేపేస్తోంది ఇండియన్ ఆర్మీ. ఇదే సమయంలో పాక్ ఆర్మీ చేస్తున్న డ్రోన్, మిసైల్ దాడులను…
Read More » -
జాతీయం
భారత్- పాకిస్తాన్ యుద్ధం.. శుక్రవారం రాత్రి జరిగిన దాడులు ఇవే..
మధ్య రాత్రి 1గం. 40 నిమిషాలకు పంజాబ్ లోని ఎయిర్ బేస్ ను టార్గెట్ చేసిన పాకిస్తాన్. 26 పైగా ప్రాంతాల్లో దాడులకు పాకిస్తాన్ విఫలయత్నం. పాక్…
Read More » -
క్రైమ్
డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన ఒమేగా హాస్పిటల్ సీఈవో నమ్రత
డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికింది మహిళా డాక్టర్, ఒమేగా హాస్పిటల్ సీఈవో చిగురుపాటి నమ్రత. ముంబైకి చెందిన వంశ్ టక్కర్ అనే స్మగ్లర్ నుంచి…
Read More » -
అంతర్జాతీయం
ఇండియన్ ఆర్మీ కోసం సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ
ఆపరేషన్ సింధూర్ సక్సెస్తో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. భారత సైన్యం కోసం జనం రోడ్డెక్కుతున్నారు. జాతీయ జెండాలతో ర్యాలీలు తీస్తున్నారు. పాకిస్తాన్ ను ఖతం చేయాలని డిమాండ్…
Read More » -
అంతర్జాతీయం
14 మంది పాకిస్తాన్ సైనికులు హతం
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. ఒక వైపు భారత్, మరో వైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ…
Read More » -
తెలంగాణ
పాలన చేతకాని రేవంత్ రాజీనామా చెయ్.. ఈటల డిమాండ్
తెలంగాణ రాష్ట్రం దివాళా తీసిందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లపై విపక్షాలు, ప్రజా సంఘాలు, తెలంగాణ మేథావులు, పౌర…
Read More » -
తెలంగాణ
రేపటి నుంచి తెలంగాణలో ఫ్రీ బస్సు బంద్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహిళలకు ఫ్రీ బస్సు బంద్ కానుంది. తెలంగాణలో బస్సులు బంద్ కానున్నాయి. మంగళవారం…
Read More » -
తెలంగాణ
రేవంత్ దొంగ.. వాడి నాలుక చీరేస్తా.. కేటీఆర్ మాస్ వార్నింగ్
తెలంగాణ దివాళా తీసిందన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లకు మాస్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్కడికి పోయినా నన్ను దొంగను చూసినట్లు చూస్తున్నారని…
Read More » -
జాతీయం
పాక్ ను రెండు ముక్కలు చేద్దాం.. మోడీకి రేవంత్ పిలుపు
పహల్గామ్ భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నామని చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని…
Read More »