-
జాతీయం
ముంబైలో కరోనా సోకి ఇద్దరు మృతి
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సింగపూర్, హాంకాంగ్ ను అల్లకల్లోలం చేస్తున్న కరోనా… క్రమంగా మన దేశంలోనూ విజృంభిస్తోంది. ముంబైలో కరోనా సోకి…
Read More » -
తెలంగాణ
పంజా విసిరిన హైడ్రా.. కూకట్ పల్లి, మణికొండలో కూల్చివేతలు
హైదరాబాద్లో హైడ్రా మళ్లీ కొరడా ఝులిపిస్తోంది. కూకట్ పల్లిలో మళ్లీ హైడ్రా బుల్డోజర్లు రోడ్డెక్కాయి. హైదర్ నగర్ వద్ద హైడ్రా కూల్చేతలు చేపట్టింది. సర్వేనెంబర్ 145/3 లో…
Read More » -
తెలంగాణ
77 మంది డీఎస్పీలు బదిలీ.. ఎవరికి ఎక్కడ పోస్టింగ్ అంటే…
తెలంగాణ వ్యాప్తంగా 77 మంది డిఎస్పీలు బదిలీలు పోస్టింగ్. హైదరాబాద్ ,సైబరాబాద్ లో పలువురు ఏసీపీ లకు బదిలీలు పోస్టింగ్. బాలానగర్ ఏసీపీగా పి నరేష్ రెడ్డి..…
Read More » -
అంతర్జాతీయం
హాంకాంగ్, సింగపూర్ లో కోవిడ్ కలకలం.. ఇండియాలో హై అలెర్ట్
2020లో పుట్టి రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మళ్లీ తన పంజా విసురుతోంది. హాంకాంగ్, సింగపూర్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. హాంకాంగ్లో మే నెల…
Read More » -
క్రైమ్
హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్.. పేల్చడానికి ముందే అరెస్ట్
హైదరాబాద్ లో బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసిన పోలీసులకు చిక్కిన సిరాజ్, సమీర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. పోలీసుల విచారణలో ఈ ఇద్దరు నిందితులకు…
Read More » -
క్రైమ్
అక్క,చెల్లి ఇద్దరు కావాలి.. వీడియోలతో బ్లాక్ మెయిల్
ప్రేమ పేరుతో ఇద్దరు మైనర్లను బ్లాక్ మెయిల్ చేసిన ఘటన ఘట్కేసర్ లో కలకలం సృష్టించింది. అక్కను ట్రాప్ చేసిన యువకుడు అవినాష్ రెడ్డి చెల్లిని కూడా…
Read More » -
తెలంగాణ
కేసీఆర్, హరీష్, ఈటలకు రిలీఫ్.. కాళేశ్వరం కమిషన్ సంచలన రిపోర్ట్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన…
Read More » -
అంతర్జాతీయం
మా అణుకేంద్రాలపై భారత్ దాడి చేసింది.. నిజం ఒప్పుకున్న పాకిస్తాన్
ఆపరేషన్ సిందూర్పై ఇన్నాళ్లూ బుకాయించిన పాకిస్తాన్….ఎట్టకేలకు తమపై భారత్ చేసిన దాడిని అంగీకరించింది. అసలు నిజాలను వెల్లడించింది. నూర్ ఖాన్, ఇతర వైమానిక స్థావరాలపై దాడి జరిగిందని…
Read More » -
అంతర్జాతీయం
బాయ్ కాట్ టర్కీ.. భారత్ దెబ్బకు పాక్ మిత్ర దేశం ఢమాల్
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన టర్కీపై భారత్లోని అన్ని వర్గాలు యుద్దం ప్రకటించాయి. ఇండియా- పాక్ యుద్దంలో ప్రపంంచంలోని మెజార్టీ దేశాలు మనకు…
Read More » -
అంతర్జాతీయం
స్వతంత్ర దేశంగా బలూచిస్థాన్.. హింగ్లాజ్ మాత ఆలయానికి భక్తుల క్యూ
బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న హింగ్లాజ్ మాత ఆలయం ఇప్పుడు సోషల్ మీడిమాలో వైరల్గా మారింది. హింగ్లాజ్ మాత ఆలయం అమ్మవారి…
Read More »