-
జాతీయం
కుక్క కోసం ఈడీ సోదాలు.. బెంగళూరులో కలకలం
ఓ కుక్క కోసం ఈడీ సోదాలకు దిగిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కేవలం ఓ కుక్క కోసం దేశంలోని ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్ధ…
Read More » -
క్రైమ్
అమెరికా యూనివర్శిటీలో కాలులు.. రంగంలోకి డొనాల్డ్ ట్రంప్
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
మూడు రోజులు పిడుగుల వాన.. తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్
ఏపీలో విభిన్న వాతావరణం కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు ఉమ్మడి జిల్లాలతో పాటు రాయలసీమకు చెందిన చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు…
Read More » -
క్రైమ్
కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు పిల్లలను నరికేసిన తల్లి.. అసలు కారణం ఇదే
హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో అత్యంత దారుణ ఘటన జరిగింది. గాజుల రామారంలో కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి చంపింది కసాయి తల్లి. అనంతరం భవనం పై…
Read More » -
తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డికి గండం!సుప్రీంకోర్టుకు సీఈసీ సంచలన రిపోర్ట్
HCU కంచ గచ్చిబౌలి భూములపై సంచలన విషయాలు బైటపెడుతూ సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (CEC). HCU కంచ గచ్చిబౌలి భూముల మార్టగేజ్ వెంటనే…
Read More » -
తెలంగాణ
హైదరాబాద్లో భారీగా పడిపోయిన రియల్ ఎస్టేట్
తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయింది. ఇళ్ళ అమ్మకాలు, కొత్త ఇళ్ళ సరఫరాలో హైదరాబాద్ వెనుకంజలో ఉంది. గతేడాది 2024…
Read More » -
తెలంగాణ
హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు
హైదరాబాదీలపై మరో భారం పడనుంది. హైదరాబాద్ మెట్రో చార్జీల భారీగా పెరగనున్నాయి. రూ.6500 కోట్ల భారీ నష్టాల్లో ఉన్నట్లు తెలిపిన L&T మెట్రో సంస్థ.. చార్జీలు పెంచుతున్నట్లు…
Read More » -
తెలంగాణ
రాజగోపాల్ రెడ్డి మంత్రి కాకుండా జానారెడ్డి అడ్డుకున్నది ఇందుకేనా.?
తెలంగాణ కాంగ్రెస్ లో కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. సీనియర్ నేత జానారెడ్డిని పబ్లిక్ మీటింగ్ లోనే మునుగోడు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
మనవడు దేవాన్ష్ కోసం విదేశాలకు సీఎం చంద్రబాబు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఇవాళ( బుధవారం) రాత్రి 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చేరుకుంటారు.…
Read More » -
తెలంగాణ
హైడ్రా పేరుతో కోట్లు డిమాండ్.. సీఎం రేవంత్ అనుచరుడిపై జనం సీరియస్
తెలంగాణలో కాంగ్రెస్ నేతల వసూళ్ల దందా పెరిగిపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక నేతల నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు.. ఎవరి స్థాయిలో వాళ్లు తమకు తోచిన…
Read More »