-
తెలంగాణ
రంగంలోకి కేసీఆర్.. సీఎం రేవంత్ కు దబిడేదబిడే
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ జనంలోకి రాబోతున్నారు. ఈ నెల 19న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని గులాబీ బాస్ నిర్ణయించారు.…
Read More » -
క్రైమ్
బర్డ్ ఫ్లూతో మనిషి మృతి.. చికెన్ తింటే మీరు అవుటే
తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వైరస్ కలవరపెడుతోంది… వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. తాజాగా ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తప్పతాగి పడుకున్న వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని, సినీ తరహాలో మధ్య, విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో గచ్చిబౌలిలోని మై హోం విల్లాలో అరెస్ట్ చేసారు. ముదునూరి సత్యవర్ధన్…
Read More » -
క్రైమ్
సర్వే కోసం వచ్చామంటూ బంగారం చోరీ
జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన జరిగింది. వృద్ధురాలిని మాటలతో నమ్మించి.. తర్వాత దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లారు. ఇద్దరు అమ్మాయిలు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇందిరమ్మ ఇండ్లు,…
Read More » -
హనుమాన్ ఆలయంలో మాంసం ముద్దలు.. హైదరాబాద్ లో హైటెన్షన్
హైదరాబాద్ పరిధిలో ఆలయాలపై దాడులు ఆగడం లేదు. తాజాగా పాతబస్తీలోని ఓ ఆలయంలో మాంసం ముద్దలు పడేయడం తీవ్ర దుమారం రేపుతోంది. తప్పచబుత్ర జిర్ర హనుమాన్ ఆలయంలో…
Read More » -
ఒక్కరోజే 10 కోట్ల మంది.. కుంభమేళా దారిలో 350 కిలోమీటర్ల ట్రాఫిక్
మహా కుంభ మేళాకు భక్తుల తాకిడి రోజురోజుకూ భారీగా పెరుగుతుంది. నేడు మాఘ పౌర్ణమి ఉండటంతో పాటు మేళా పూర్తి కావొస్తుండటంతో పుణ్య స్నానం చేసేందుకు కోట్లాది…
Read More » -
తెలంగాణ
హోంగార్డులకు ఇంకా అందని జీతాలు.. రేవంత్ పై విసుర్లు
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులందరికి ఒకటో తారీఖు రోజునే వేతనాలు అందిస్తామని గొప్పగా చెబుతోంది. కాని ఫిబ్రవరిలో 12 రోజులు దాటినా హోంగార్డులకు ఇంకా వేతనాలు రాలేదు.…
Read More » -
క్రైమ్
ఏయ్ కమిషనర్.. పబ్లిక్ లో రెచ్చిపోయిన హరీష్ రావు
తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఉగ్రరూపం చూపించారు. జనం మధ్యలోనే కమిషనర్ కు ఫోన్ చేశారు. తమాషా చేస్తున్నారా అని ప్రశ్నించారు. హరీష్ రావు ఫోన్…
Read More » -
తెలంగాణ
కేసీఆర్ పాలన ఐఫోన్.. రేవంత్ పాలన చైనా ఫోన్
జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే… రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందన్నారు.…
Read More » -
క్రైమ్
ముస్లిం సభకు వెళ్లినందుకే రంగరాజన్ పై దాడి చేశారా?
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. దాదాపు 20 మంది చిలుకూరు ఆలయానికి వెళ్లి రంగరాజన్ పై దాడి…
Read More »