-
క్రైమ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. ప్రభాకర్ రావు సంచలనం
తెలంగాణలో సంచలనం స్పష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మాజీ ఇంటెలిజెన్స్…
Read More » -
క్రైమ్
హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం.. అడిషనల్ ఎస్పీ దుర్మరణం
హైదరాబాద్ శివారులోని హయత్నగర్ లక్ష్మారెడ్డిపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అడిషనల్ ఎస్పీ నందీశ్వర బాబ్జీ మృతిచెందారు. డీజీపీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న…
Read More » -
తెలంగాణ
రేవంత్, కేటీఆర్ షేక్ హ్యాండ్స్.. బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం!
జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన కాకరేపుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో అఖిలపక్ష సమావేశం తలపెట్టారు. ఈ భేటీలో తెలంగాణ…
Read More » -
తెలంగాణ
అర్ధరాత్రి గాలి వాన బీభత్సం.. వేల ఎకరాల్లో పంటలు నష్టం
తెలంగాణలో అకాల వర్షాలు బీభత్సం స్పష్టిస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానకు పంటలు ధ్వంసం అవుతున్నాయి. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం…
Read More » -
తెలంగాణ
అసెంబ్లీలో కవిత హంగామా.. స్కూటీలతో నిరసన
అసెంబ్లీలో రోజుకో తరహా నిరసనతో హంగామా చేస్తున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.ఇవాళ స్కూటీలతో ఆందోళన చేశారు. ఎన్నికల్లో హామీల్లో ఇచ్చినట్లు బాలికలకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.…
Read More » -
తెలంగాణ
బీజేపీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెండ్?
తెలంగాణ బీజేపీలో లుకలుకలు పెరిగిపోయాయి. పార్టీలో సీనియర్లు- జూనియర్లుగా నేతలు విడిపోయారు. ఎవరి గ్రూప్ వారిదే. ఈ క్రమంలోనే కొత్తగా వలస లీడర్లతో మరో గ్రూప్ తయారైంది.…
Read More » -
తెలంగాణ
ఉస్మానియా జోలికొస్తే బొందపెడతం.. సీఎం రేవంత్కు బీజేపీ వార్నింగ్
ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలపడంపై నిషేధం విధించడంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ధర్నాలు చేయవద్దని స్తూ ఆదేశాలు జారీచేయడం…
Read More » -
తెలంగాణ
సమ్మర్ లో కూల్ కబర్.. మూడు రోజుల్లో వర్షాలు
ఎండలు దంచికొడుతున్న వేళ తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మార్చి 21 నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని…
Read More » -
అంతర్జాతీయం
మరికొన్ని గంటల్లో భూమికి సునీతా విలియమ్స్.. 284 రోజులు ఆకాశంలోనే!
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమికి తిరిగి రాబోతున్నారు. వారు స్పేస్ఎక్స్ క్యాప్సూల్లో సముద్రంలో దిగుతారు. మిషన్ ముగిసిన తర్వాత…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఈనెల 21 నుంచి వర్షాలు.. వాతావరణ శాఖ గుడ్ న్యూస్
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. ఉదయం నుంచే ఎండలు మండి పోతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వాతావరణశాఖ గుడ్…
Read More »